Chandrababu Naidu
వారిపై చర్యలు తీసుకొని దేవుడిపై మీ భక్తిని చాటండి.. – వైఎస్ జగన్ ట్వీట్
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విషయంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
అందుకే సంక్రాంతికి మా సొంతూరుకు వెళ్తాం.. – సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించిన సీఎం.. పండగ సందర్భంగా ఊరెళ్లి ప్రజలతో సంతోషంగా గడపాలన్నారు. ...
తిరుపతి తొక్కిసలాట.. పవన్పై రోజా సంచలన వ్యాఖ్యలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య ...
ఏపీలో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. రూ.2.08 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. పూడిమడకలో ...
అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ...
సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు
మావోయిస్టుల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక భద్రతా బృందం (SSG)లో మార్పులు చేసి, అదనపు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ...
కుప్పం అభివృద్ధి నా లక్ష్యం – సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడురాష్ట్ర అభివృద్ధిపై తన ప్రత్యేక దృష్టిని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కఠిన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన ...
వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కూటమి నేతల వైఖరి ప్రస్తుతం విమర్శలకు గురవుతోంది. ఎన్నికల ముందు వాలంటీర్లకు ఉపాధి భద్రత, రూ.10 వేల గౌరవ వేతనం అని హామీ ఇచ్చిన కూటమి నేతలు, ఇప్పుడు ...
శుష్క వాగ్దానాలు ఎందుకు? చంద్రబాబుపై శ్యామల తీవ్ర విమర్శలు
ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ను గద్దె దించాలని చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి ...
ఇంతకన్నా మోసం ఉంటుందా? – బాబుకు జగన్ ఆరు ప్రశ్నలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ వాగ్దానాలను తూటాలుగా మార్చుకుని జగన్ ఆరు ప్రధాన ప్రశ్నలు చంద్రబాబుపై సంధించారు. తల్లికి వందనం ...















