Central Government
ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్పై గడ్కరీ వార్నింగ్
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గాలి పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని, అక్కడ గాలి మూడు రోజులు పీల్చినా చాలు అనారోగ్యం తప్పదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin ...
వక్స్ బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్.. అర్ధరాత్రి ఓటింగ్
కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వక్స్ (Waqf) సవరణ బిల్లు (Amendment Bill) కు రాజ్యసభ (Rajya Sabha) ఆమోదం (Approval) తెలిపింది. లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ ...
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల.. ఎందుకంటే
2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు ...
టీటీడీపై కేంద్రం జోక్యం ‘కూటమి’కి సిగ్గుచేటు.. – భూమన కరుణాకర్రెడ్డి
తిరుమలలో పవిత్రతకు భంగం కలిగే ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ...
తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, ఘాట్ ...
రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంతెంత అంటే..
పన్నుల్లో వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.1,73,030 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ...
సీఆర్పీఎఫ్ డీజీగా వితుల్ కుమార్కు ఛాన్స్
సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా వితుల్ కుమార్ (Vitul Kumar) బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డీజీగా ఉన్న అనీష్ దయాల్ సింగ్ ఈనెల 31న (నేడు) పదవీ విరమణ చేయనున్నారు. కాగా, వితుల్ ...
‘నో డిటెన్షన్’ విధానం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం
పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8వ తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా ...
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సభలో బిల్లు ప్రవేశపెట్టడమే తరువాయి
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర ...
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య