By-election
“ఆహ్వానిస్తే వెంటనే వెళ్లిపోతా.. ఆ పార్టీ నా ఇల్లు”!
గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA) రాజా సింగ్ (Raja Singh) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA)అని చెప్పుకోవచ్చని, రాబోయే మూడేళ్లు గోషామహల్కు తానే ఎమ్మెల్యేనని స్పష్టం ...
‘మంత్రి పదవి ముఖ్యం కాదు, అందుకే మునుగోడు నుంచే పోటీ చేశా’ – రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని ...
“Some Want Me Dead to Trigger By-Elections” – Janasena MLA Bollisetti Srinivas Makes Shocking Allegation
In a heartfelt and emotional address, Janasena Party MLA Bollishetti Srinivas opened up about the pressure and disrespect he says he’s been facing since ...
‘నా చావు కోరుకుంటున్నారు..’ – జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
కొంతమంది నాయకులు తన చావును కోరుకుంటున్నారని, తాను చనిపోతే బై ఎలక్షన్స్ (by-Elections) వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారని జనసేన పార్టీ ఎమ్మెల్యే (Janasena Party MLA) బొల్లిశెట్టి శ్రీనివాస్ (Bollishetti ...
నీకు 50వేల కంటే ఎక్కువ మెజార్టీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. – కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఛాలెంజ్ విసిరారు. సీఎం రేవంత్ కొడంగల్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ ...
టీడీపీకి ఓటేసి కన్నీరు పెట్టుకున్న కార్పొరేటర్లు (Video)
తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవి కోసం జరిగిన ఎన్నికలో అధికార పార్టీల అప్రజాస్వామిక విధానాలు బయటపడ్డాయి. బలం లేకపోయినా పోటీలోకి దిగిన కూటమి పార్టీలు డిప్యూటీ మేయర్ పదవిని ఏ విధంగా దక్కించుకుందో ...
కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమన
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టించిందని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్ పీఠంపై టీడీపీ కన్ను వేసిందని, వైసీపీ కార్పొరేటర్లకు ...
ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి.. – వైసీపీ డిమాండ్
రాష్ట్రం జరుగుతున్న పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవులకు జరుగుతున్న ఉప ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని, ఉప ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ...
బస్సు అద్దాలు ధ్వంసం.. దాడులతో అట్టుడుకుతున్న తిరుపతి
డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై టీడీపీ, జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, అయితే పార్టీకి అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి మద్దతుగా ఉండాలని ...