By-election
“Some Want Me Dead to Trigger By-Elections” – Janasena MLA Bollisetti Srinivas Makes Shocking Allegation
In a heartfelt and emotional address, Janasena Party MLA Bollishetti Srinivas opened up about the pressure and disrespect he says he’s been facing since ...
‘నా చావు కోరుకుంటున్నారు..’ – జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
కొంతమంది నాయకులు తన చావును కోరుకుంటున్నారని, తాను చనిపోతే బై ఎలక్షన్స్ (by-Elections) వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారని జనసేన పార్టీ ఎమ్మెల్యే (Janasena Party MLA) బొల్లిశెట్టి శ్రీనివాస్ (Bollishetti ...
నీకు 50వేల కంటే ఎక్కువ మెజార్టీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. – కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఛాలెంజ్ విసిరారు. సీఎం రేవంత్ కొడంగల్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ ...
టీడీపీకి ఓటేసి కన్నీరు పెట్టుకున్న కార్పొరేటర్లు (Video)
తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవి కోసం జరిగిన ఎన్నికలో అధికార పార్టీల అప్రజాస్వామిక విధానాలు బయటపడ్డాయి. బలం లేకపోయినా పోటీలోకి దిగిన కూటమి పార్టీలు డిప్యూటీ మేయర్ పదవిని ఏ విధంగా దక్కించుకుందో ...
ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి.. – వైసీపీ డిమాండ్
రాష్ట్రం జరుగుతున్న పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవులకు జరుగుతున్న ఉప ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని, ఉప ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ...
బస్సు అద్దాలు ధ్వంసం.. దాడులతో అట్టుడుకుతున్న తిరుపతి
డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై టీడీపీ, జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...
చిత్తూరులో ఉద్రిక్తత.. భూమన అభినయ్పై దాడికి యత్నం
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూటమి పార్టీల నేతలు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్ను కూటమి నేతలు నిర్బంధించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ ...
కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమన
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టించిందని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్ పీఠంపై టీడీపీ కన్ను వేసిందని, వైసీపీ కార్పొరేటర్లకు ...