Breaking News

తిరుమల కొండ‌పై దంపతుల ఆత్మహత్య

తిరుమల కొండ‌పై దంపతుల ఆత్మహత్య

తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. కొండ‌పై కొలువైన క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి అబ్బన్న ...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌.. లీడ్‌లో బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌.. లీడ్‌లో బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది. ఉద‌యం 9.30 గంట‌ల‌కు బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ...

'వారిని చెప్పుతో కొడ‌తా..' - సీఎం ర‌మేశ్ లేఖ‌పై ఆదినారాయ‌ణ‌రెడ్డి ఫైర్‌..

‘వారిని చెప్పుతో కొడ‌తా..’ – సీఎం ర‌మేశ్ లేఖ‌పై ఆదినారాయ‌ణ‌రెడ్డి ఫైర్‌..

ఏపీ బీజేపీలో ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒకరు ఫిర్యాదుతో, మ‌రొక‌రు దూష‌ణ‌ల‌తో వార్త‌లకెక్కారు. ఎంపీ సీఎం ర‌మేశ్‌, ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి మ‌ధ్య వివాదం ముదిరిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ...

Former AP Congress chief Sailajanath will join YCP

వైసీపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. ముహూర్తం ఫిక్స్‌!

జ‌గ‌న్ 2.0 ప్ర‌క‌ట‌న‌తో మంచి జోష్ మీదున్న వైసీపీ క్యాడ‌ర్‌కు మ‌రింత జోరందించే వార్త ఒక‌టి రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌రిస్తోంది. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత ప్ర‌తిప‌క్షం కూర్చున్న వైసీపీ నేత‌ల‌ను అధికార పార్టీలు ...

యూపీలో రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ

యూపీలో రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో మంగళవారం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పంభీపూర్ సమీపంలో సిగ్నల్ సమస్య కారణంగా ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి మరో గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ...

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!

ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పోలీసులు కీలక మావోయిస్టు నేత సోడిపొజ్జ అలియాస్ లలిత్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ...

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) తొక్కిసలాటలో 30 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయార‌ని ఉన్న‌తాధికారులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. పుణ్య‌స్నానానికి భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో మంగ‌ళ‌వారం ...

మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

మహారాష్ట్రలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ట్టాల‌పై ప్ర‌యాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో అనుకోకుండా మంటలు చెలరేగాయన్న వ‌దంతులు త‌లెత్త‌డంతో భ‌యంతో ప్ర‌యాణికులు చైన్ లాగారు. మంట‌ల వ్యాప్తి అన్న పుకార్ల‌తో చైన్ లాగిన ...

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...

అమెరికాలో ఘోర ప్రమాదం.. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

అమెరికాలో ఘోర ప్రమాదం.. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

అమెరికాలోని లూసియానా రాష్ట్రం, న్యూ ఆర్లీన్స్ నగరంలో కొత్త ఏడాది వేడుకలు విషాదంతో ముగిశాయి. న్యూ ఇయర్ వేడుకల్లో ఊరేగింపులో ఉన్నప్పుడు ఓ కారు వేగంగా దూసుకురావడంతో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. ...