BJP
తెలంగాణలో మార్వాడీల లొల్లి.. టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ (Telangana)లో మార్వాడీ (Marwari) గో బ్యాక్ (Go Back) నినాదం విస్తృతంగా వినిపిస్తోంది. మార్వాడీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు (Amanagallu)లో వ్యాపారులంతా (Traders) స్వచ్ఛందంగా 18న వాణిజ్య ...
ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కీలక విచారణ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాజకీయ వేడి రగిలిస్తోంది. ఈ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేడు సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. గత జూలై 24న ...
బీసీ రిజర్వేషన్ల బాధ్యత నేనే తీసుకుంటా, కానీ..: కిషన్రెడ్డి
బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వాఖ్యలు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల రిజర్వేషన్ల బాధ్యత నేనే తీసుకుంటానని అన్నారు. గురువారం ఉదయం ఆయన ఢిల్లీలో ...
ఎన్నికల్లో చీటింగ్పై పక్కా ఆధారాలు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ నగరంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సదస్సులో, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో భారీగా చీటింగ్ జరిగిందని ఆరోపిస్తూ, తన దగ్గర ...
Is Tejashwi Yadav Bihar’s Next CM?
As Bihar gears up for the crucial 2025 Assembly elections, a recent statewide survey has thrown up significant political signals. RJD leader Tejashwi Yadav ...
బీహార్ ప్రజలు సీఎంగా తేజస్విని చూడాలనుకుంటున్నారా?
బీహార్ (Bihar)లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో, ఇటీవల నిర్వహించిన ఒక సర్వే (Surveyలో ముఖ్యమంత్రి (Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) కు ...
“ఆహ్వానిస్తే వెంటనే వెళ్లిపోతా.. ఆ పార్టీ నా ఇల్లు”!
గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA) రాజా సింగ్ (Raja Singh) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA)అని చెప్పుకోవచ్చని, రాబోయే మూడేళ్లు గోషామహల్కు తానే ఎమ్మెల్యేనని స్పష్టం ...
‘నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి’.. హరీష్ రావు సంచలన కామెంట్స్
ఉప్పల్ (Uppal) లో జరిగిన BRSV రాష్ట్రస్థాయి సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి ...
మీ నాయకుడు ఏ సామాజిక వర్గం’: సీఎం రేవంత్ పై కిషన్ రెడ్డి ఫైర్
బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంటున్న తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీగా ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి ...















