BJP
ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ
ఈనెల 29న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టంతా మోదీ ర్యాలీపైనే ఉంది. ఇప్పటికే అధికార ...
మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో “సమతా” పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో వారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కార్పొరేట్ ...
సోనియాకు స్వల్ప అస్వస్థత.. సీడబ్ల్యూసీ మీటింగ్లకు దూరం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా, కర్ణాటకలోని బెళగావిలో గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. సోనియా ...
విరాళాల్లో ఫస్ట్ బీజేపీ, రెండో స్థానంలో బీఆర్ఎస్
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విరాళాల రూపంలో అత్యధిక నిధులు సేకరించిన రాజకీయ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) వెల్లడించింది. అందులో బీజేపీ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ (భారత ...
ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిరసన
కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...
కాంగ్రెస్కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్తో పొత్తు పెద్ద తప్పిదం
గత లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది పెద్ద తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ స్పష్టంగా చేశారు. పొత్తుతో పాటు ఆప్ అధినేత ...
ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక.. స్పీకర్ మాట పట్టించుకోని పురందేశ్వరి
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డైరెక్టర్లు 12 మంది, ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ...
ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు
ఎన్డీయే కూటమి నేతల కీలక సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎంపిక చేసిన ప్రధాన అంశాలు, ఎన్డీఏ భవిష్యత్తు లక్ష్యాలపై చర్చ ...
అల్లు అర్జున్పై కుట్రపూరితంగా దాడి.. BJP తీవ్ర ఆరోపణలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధికార ప్రతినిధి తీవ్ర విమర్శలు చేశారు. కుట్రపూరితంగానే అల్లు అర్జున్పై రేవంత్రెడ్డి సర్కార్ దాడిచేస్తోందని, రాజ్య హింసను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ ...















సోనియాపై జేపీ నడ్డా సంచలన ఆరోపణలు
ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మధ్య రాజకీయం తీవ్రంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మించే అంశంపై రెండు పార్టీల మధ్య విమర్శలు ...