BJP

రాష్ట్రం లంచాల‌కు అడ్డాగా మారింది.. – రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో లంచాలు ఊపందుకున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక‌ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడం తీవ్ర క‌ల‌క‌లం ...

'ఆ క్రెడిట్ అంతా మాదే.. ఇష్ట‌ముంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి'

‘ఆ క్రెడిట్ అంతా మాదే.. ఇష్ట‌ముంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి’

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కోపం వ‌చ్చింది. పేప‌ర్ల‌లో చూసిన వార్త ఒక‌టి ఆయ‌న‌కు తెగ చిరాకు తెప్పించింద‌ట‌. దీంతో చిర్రెత్తిపోయిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ స్టీల్ ప్లాంట్‌ కార్మికుల‌పై నోరుపారేసుకున్నారు. ...

జేసీపై మ‌రో ఫిర్యాదు.. సైబరాబాద్ సీపీ ఆఫీస్‌కి మాధ‌వీల‌త‌

జేసీపై మ‌రో ఫిర్యాదు.. సైబరాబాద్ సీపీ ఆఫీస్‌కి మాధ‌వీల‌త‌

తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై బాగా హ‌ర్ట్ అయిన న‌టి మాధ‌వీల‌త ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌కు గ‌ట్టి ప్ర‌యత్నాలే చేస్తోంది. ఇటీవ‌ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో కంప్ల‌యింట్ చేసిన ...

కూటమిలో చిచ్చురేపుతున్న 'లోకేష్ ప్ర‌పోజ‌ల్‌'

కూటమిలో చిచ్చురేపుతున్న ‘లోకేష్ ప్ర‌పోజ‌ల్‌’

లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల‌న్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాల‌నే ప్ర‌పోజ‌ల్‌ను ...

కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి ఆతిశీ ...

నేడు, రేపు ఏపీలో కేంద్ర‌మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

నేడు, రేపు ఏపీలో కేంద్ర‌మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యటనకు రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అమిత్ ...

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ - మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జ‌రిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...

'అవసరమైతే ప్రజల ఇళ్లలోనే ఉంటా' - ఢిల్లీ సీఎం

‘అవసరమైతే ప్రజల ఇళ్లలోనే ఉంటా’ – ఢిల్లీ సీఎం

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రగులుతున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా అతిశీకి కేటాయించిన నివాసాన్ని కేంద్రం ఇటీవల రెండోసారి రద్దు చేయ‌డంతో ఆమె ...

దాడికి ప్ర‌తిదాడి.. తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ

దాడికి ప్ర‌తిదాడి.. తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ

నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం గాంధీ భవన్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ, వారి చర్యలకు తీవ్రంగా వ్యతిరేకంగా బీజేపీ నేతలు గాంధీ ...

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఓ స్వ‌తంత్ర‌ సంస్థ నిర్వ‌హించిన సర్వే సంచ‌ల‌నంగా మారింది. ఏడు నెల‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వ ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, గ‌త-ప్ర‌స్తుత ...