BJP

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నేత సోము వీర్రాజు పేరును అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించిన వీర్రాజు, ...

గాలి మాటలకు నేను సమాధానం చెప్పాలా? - కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌

గాలి మాటలకు నేను సమాధానం చెప్పాలా? – కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా?’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ...

ముదురుతున్న‌ త్రిభాషా వివాదం.. తమిళిసై అరెస్ట్

ముదురుతున్న‌ త్రిభాషా వివాదం.. తమిళిసై అరెస్ట్

తమిళనాడులో భాషా వివాదం మరింత ముదురుతోంది. త్రిభాషా విధానానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రవ్యాప్త సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమం క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. సంతకాల ...

కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ వివాదం రాజుకుంటోంది

కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ వివాదం రాజుకుంటోంది

కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్(Kannada Film Festival) వివాదంలో నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు తెరపైకి రావడంతో కర్ణాటక రాజకీయాల్లో(Karnataka Politics) చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రష్మికపై చేసిన ...

Subramanian Swamy, YCP, Opposition Status, Andhra Politics, AP Assembly, BJP, Political News, TDP, Chandrababu Naidu, YS Jagan, Pawan Kalyan,

వైసీపీకి ప్ర‌తిప‌క్ష గుర్తింపు ఇవ్వొచ్చు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీని ప్ర‌ధాన ప్రతిపక్షంగా గుర్తించ‌వ‌చ్చ‌ని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నా, అసెంబ్లీలో వైసీపీ ఒక్కటే ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష ...

కేసీఆర్‌ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు - బండి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు – బండి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి ర‌గిలించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ ...

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ, ఆప్ ప్లేసులు తారుమారు

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ, ఆప్ ప్లేసులు తారుమారు

ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) సమావేశాలు నేటి (సోమ‌వారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ (BJP) అధికార పక్షంగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రతిపక్షంగా కూర్చోనున్నాయి. ...

ప్ర‌ధాని మోడీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

ప్ర‌ధాని మోడీ, ప‌వ‌న్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. 27 ఏళ్ల త‌రువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ...

ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ‌.. BJP కీలక నిర్ణయం

ఢిల్లీ సీఎంపై వీడిన ఉత్కంఠ‌.. BJP కీలక నిర్ణయం

ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ శాసనసభాపక్షం రేఖా గుప్తా(Rekha Gupta)ను ఢిల్లీ కొత్త ముఖ్య‌మంత్రిగా ఎన్నుకుంది. కాసేప‌టి క్రితం బీజేపీ(BJP) అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. రేఖా గుప్తా ...

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. - బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

పోలీసులూ.. ఆ పేకాట ఆపండ‌య్యా.. – బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌వుతున్న వేళ అధికార కూట‌మి ప్ర‌భుత్వంలోని బీజేపీ శాస‌న‌స‌భ్యుడు రాసిన లేఖ ఒక‌టి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా త‌యారైంది. ప్ర‌స్తుతం ఈ లేఖ సోష‌ల్ మీడియాలో ...