BCCI
ఆస్ట్రేలియా సిరీస్కు ముందే రోహిత్ శర్మ సర్ప్రైజ్ ఎంట్రీ!
భారత (India) క్రికెట్ జట్టు (Cricket Team) కెప్టెన్ (Captain) రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న ...
BCCIలో సెలెక్టర్ల పదవులకు దరఖాస్తుల ఆహ్వానం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన సీనియర్ పురుషుల, మహిళల, మరియు జూనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. క్రికెట్ రంగంలో అనుభవం ఉన్న ...
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫొటోల హక్కులు ప్రైవేటు సంస్థలకు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక కొత్త టెండర్ను ఆహ్వానించింది. ఇకపై భారత క్రికెట్కు సంబంధించిన ఫోటోగ్రఫీ, ఇమేజ్ లైసెన్సింగ్ సేవలను నిర్వహించడానికి విశ్వసనీయ సంస్థల నుంచి బిడ్లను కోరింది. ఇది ...
భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్, కోహ్లి ఔట్!
తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే (ICC ODI) బ్యాటర్ల ర్యాంకింగ్స్ నుంచి భారత (Indian) దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)ల పేర్లు ఆకస్మికంగా తొలగించబడ్డాయి. ...
శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ సరైన నిర్ణయం: సునీల్ గావస్కర్
ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టు ఎంపికపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ హర్షం వ్యక్తం చేశారు. టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకుని, వైస్ ...
World Cup-2025: ఇద్దరు తెలుగు ప్లేయర్స్కు ఛాన్స్
2025 సెప్టెంబర్ 30న భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఇద్దరు తెలుగు ...
Asia Cup 2025: భారత జట్టు ప్రకటన, కెప్టెన్గా స్కై
ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం భారత జట్టు (India Team)ను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్గా వ్యవహరించనున్నారు. వైస్ ...
ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగదా?
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ఈరోజు (ఆగస్టు 19) ప్రకటించనున్నారు. ...
HCA నిధుల దుర్వినియోగం: రూ. 200 కోట్లు మాయం, ఫోరెన్సిక్ ఆడిట్కు సీఐడీ ఆదేశం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల దుర్వినియోగంపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. తాజాగా, ఈ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలంటూ సీఐడీ సిఫార్సు చేసింది. నిధుల అక్రమాలపై ఆరోపణలు: హెచ్సీఏ అధ్యక్షుడిగా ...















