BCCI

కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై చర్చలు వేడెక్కిస్తున్న వాస్తవాలు!

హిట్‌మ్యాన్ కల తీరుతుందా?…కోహ్లీకి ఇదే ఆఖరా?

టీమిండియా (Team India) సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరియు రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ...

బుమ్రాకు విశ్రాంతి.. కీలక సిరీస్‌లకు దూరం అయ్యే అవకాశం!

బుమ్రాకు విశ్రాంతి.. కీలక సిరీస్‌లకు దూరం అయ్యే అవకాశం!

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ అతడిని జట్టు నుంచి విడుదల చేసి స్వదేశానికి పంపింది. బుమ్రా భారత్‌కు చేరుకుని సుమారు ...

భారత అండర్-19 జట్టు ప్రకటన: వైభవ్ సూర్యవంశీకి చోటు!

భారత అండర్-19 జట్టు ప్రకటన: వైభవ్ సూర్యవంశీకి చోటు!

భారత అండర్-19 (India Under-19) జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా (Australia) పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా యంగ్ టీమిండియా (Team India) ఆతిథ్య ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు ...

శుభమన్ గిల్ ఒక టెస్ట్‌కు ఎంత తీసుకుంటాడంటే?

శుభమన్ గిల్ ఒక టెస్ట్‌కు ఎంత తీసుకుంటాడంటే?

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో తన తొలి టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శుభమన్ గిల్, తన కెప్టెన్సీలో బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవడమే కాకుండా, టీమిండియాకు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు. అయితే, శుభమన్ గిల్ ఒక టెస్ట్ ...

కీలక టెస్టుకు బుమ్రా దూరం: ఆకాశ్‌ దీప్‌కు చోటు!

కీలక టెస్టుకు బుమ్రా దూరం: ఆకాశ్‌ దీప్‌కు చోటు!

ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో, నిర్ణయాత్మక టెస్టు నుంచి టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఖాయమైంది. బుమ్రా పనిభారం తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల ...

రిషబ్ పంత్ స్ధానంలో ఎన్. జగదీశన్!

రిషబ్ పంత్ స్ధానంలో ఎన్. జగదీశన్!

మాంచెస్టర్‌ (Manchester)లో ఇంగ్లాండ్‌ (England)తో జరిగిన నాలుగో టెస్టు (Fourth Test)లో కుడి కాలికి ఫ్రాక్చర్ కావడంతో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఐదో, చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు. ...

చిన్నస్వామి స్టేడియం సురక్షితం కాదా? వరల్డ్ కప్, ఐపీఎల్ మ్యాచ్‌లపై ప్రభావం?

చిన్నస్వామి స్టేడియం సురక్షితం కాదా?

బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ నివేదిక ప్రకారం, ఈ స్టేడియం పెద్ద ఈవెంట్ల నిర్వహణకు సురక్షితం కాదని తేలింది. దీంతో రాబోయే ...

యూపీ వారియర్స్‌ హెడ్‌కోచ్‌గా అభిషేక్‌ నాయర్‌

యూపీ వారియర్స్‌ హెడ్‌కోచ్‌గా అభిషేక్‌ నాయర్‌

భారత మాజీ క్రికెటర్ అభిషేక్‌ నాయర్‌ (Abhishek Nayar) మరో జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) జట్టు యూపీ వారియర్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. యూపీ వారియర్స్‌ జట్టు ...

రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక ప్రకటన

రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక ప్రకటన

భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ (Virat Kohli) , రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ క్రికెట్ నుండి అకస్మాత్తుగా రిటైర్ (Retire) అవ్వడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీంతో వారి భవిష్యత్తుపై, ముఖ్యంగా ...

ఆసియా కప్ 2025: ఢాకా మీటింగ్‌కు గైర్హాజరు కానున్న బీసీసీఐ, శ్రీలంక బోర్డు

ఢాకా మీటింగ్‌కు గైర్హాజరు కానున్న బీసీసీఐ, శ్రీలంక బోర్డు

బంగ్లాదేశ్‌ (Bangladesh])తో జరగాల్సిన వన్డే (ODI), టీ20 (T20) సిరీస్‌లను (Series) బీసీసీఐ (BCCI) వాయిదా (Postponed) వేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ షెడ్యూల్ చాలా కఠినంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం ...