AP News
కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికపై రాజుపేటకు చెందిన నలుగురు యువకులు సామూహిక ...
ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ రద్దీ.. చార్జీల పెంపుపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయన్న వార్తతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ...
రేవతి కుటుంబానికి ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సాయం.. ఎంతంటే..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా నిలుస్తూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి తన ...
నేడు గిరిజన గ్రామాల్లో రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
ఏపీలో అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గిరిజన ...
బాబు అవినీతిపై రాష్ట్రం వెలుపలే విచారణ జరగాలి – కాకాణి డిమాండ్
2014-19 మధ్య చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలపై నమోదైన కేసులను రాష్ట్రం వెలుపల విచారణ చేస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ...