AP News
విడదల రజినీ మామపై హత్యాయత్నం?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మామపై హత్యాయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విడదల రజినీ మామ లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారుపై ...
సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు చేయలేం.. – సీబీఐ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేసింది. వనరులు కొరత కారణంగా కేసు దర్యాప్తు తమ వల్ల కాదని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ...
అనకాపల్లి జిల్లాలో దారుణం.. టీచర్ కీచక పర్వం
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. బాధ్యతను మరిచి బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు, ...
దుర్గమ్మ ప్రసాదంలో వెంట్రుకలు.. భక్తుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తులకు ఎదురైన ఘటన ఒకటి ఆగ్రహానికి గురిచేసింది. కనక దుర్గ అమ్మవారి ప్రసాదంపై భక్తుల్లో విపరీతమైన నమ్మకం ఉంది. భక్తులు పరమ ...
తిరుమల కొండపై దంపతుల ఆత్మహత్య
తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి అబ్బన్న ...
ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్ను ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మొత్తం ...
చంద్రబాబు ప్రభుత్వానికి సోనూసూద్ సాయం
నటుడు, సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్బంగా సూద్ చారిటీ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్లను విరాళంగా ...
మద్యం మత్తులో ఉపాధ్యాయుడి వీరంగం.. విద్యార్థులపై దాడి
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం సేవించి విద్యార్థులను చితకబాదాడు. ముద్దటమాగి గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక ...
భారీ అగ్ని ప్రమాదం.. 20 ఇళ్లు దగ్ధం, ఆరుగురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వేటగాళ్ల జీవితాలను కల్లోలానికి గురి చేసింది. పక్షులను వేటాడేందుకు ...