AP Government

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి సురేష్‌కుమార్‌ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా రీడిజిగ్నేట్‌ ...

య‌ల్ల‌మంద‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌.. ల‌బ్ధిదారుల పింఛ‌న్ల పంపిణీ

య‌ల్ల‌మంద‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌.. ల‌బ్ధిదారుల పింఛ‌న్ల పంపిణీ

పల్నాడు జిల్లా యల్లమందలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప‌ర్య‌టించారు. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు ...

ఏపీలో బీసీ మహిళలు, యువతకు కొత్త అవకాశం!

ఏపీలో బీసీ మహిళలు, యువతకు ఉపాధి అవకాశం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ (Backward Classes) మరియు ఈబీసీ (Economically Backward Classes) మహిళలు, యువత కోసం ప్రత్యేక స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం కింద దాదాపు 80,000 మంది ...

పేర్ని నానికి నోటీసులు.. పోలీసుల చ‌ర్య ఖండిస్తున్న వైసీపీ

పేర్ని నానికి నోటీసులు.. పోలీసుల చ‌ర్యను ఖండిస్తున్న వైసీపీ

వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నానికి రాబ‌ర్ట్‌స‌న్‌పేట‌ పోలీసులు నోటీసులు పంపించారు. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో ఉంచిన రేషన్ బియ్యం మాయం అయ్యాయ‌న్న అభియోగంతో ఆయన భార్య జ‌య‌సుధ‌పై ...

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...

ఏపీ యువతకు శుభవార్త.. మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు

ఏపీ యువతకు శుభవార్త.. మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని మరింత ముందడుగు వేసింది. రాష్ట్రానికి ప్రఖ్యాత సంస్థలను ఆహ్వానించడం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సొసైటీ ఫర్ ...

జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

జనవరి 1 నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ...

ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!

ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఇచ్చారు. వచ్చే 3 నెలల్లో ...