AP Government
నేటి నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కూటమి ప్రభుత్వం (Coalition Government) నేడు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇకపై పాత రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ...
ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ ప్రతినిధులు ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని ...
ఏపీ మంత్రితో సినీ నిర్మాతలు భేటీ.. కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీ (Industry)లో సినీ కార్మికులు (Cinema Workers) వర్సెస్ నిర్మాతల (Producers) వివాదం తీవ్రరూపం దాల్చింది. నిర్మాతలు ఒకమెట్టు కిందకు దిగివచ్చినా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీ.జీ.విశ్వప్రసాద్ (T.G. ...
ఉచిత బస్సుపై ఏపీ మంత్రి సంచలన ప్రకటన
తెలంగాణ (Telangana), కర్ణాటక (Karnataka)లోని కాంగ్రెస్ ప్రభుత్వాల (Congress Government) పథకాన్ని ఏపీలోని ఎన్డీయే (NDA) కూటమి ప్రభుత్వం (Coalition Government) అతి త్వరలో అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ ...
జనసేన ఎమ్మెల్యే అనుచరుల మట్టి తవ్వకాలు బట్టబయలు
తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామం వద్ద జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి, అక్కడి నుండి మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు ...
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టికెట్ రేట్లు పెంపు..
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘కింగ్డమ్’ (‘Kingdom’) సినిమా (Movie) మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు ఈ ...
షర్మిల ఫోన్ ట్యాప్ ఆరోపణలు.. స్పందించిన వైఎస్ జగన్
తెలంగాణ (Telangana)లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోనూ కలకలం రేపుతోంది. ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (Y.S. Sharmila) ...
గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా “యోగాంధ్ర” – సీఎం చంద్రబాబు
విశాఖపట్నం (Visakhapatnam)లో ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా ‘యోగాంధ్ర’ (‘Yogandhra’) కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ...
తల్లికి వందనం: రూ.15వేలలో రూ.2 వేలు కట్.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చి ఏడాది (One Year) పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం(CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) “విధ్వంసం నుంచి వికాసం” అనే ...















