Andhra Pradesh

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో ద‌ళారులు, హ‌మాలీల‌పై రైతులు తిర‌గ‌బ‌డ్డారు. ఆరుగాలం క‌ష్టించి పండించిన పంట‌ను అమ్ముకునే స‌మ‌యంలో తూకాల్లో వ్య‌త్యాసం ఏర్ప‌డ‌డం ఇందుకు కార‌ణం. చాబాల‌లో కంది రైతులు దళారులు, ...

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు జనవరిలో శ్రీకారం చుట్టేందుకు టెండర్ల ప్రక్రియను డిసెంబరు 23 నుంచి ప్రారంభిస్తున్నట్లు ...

మంత్రి నిమ్మ‌ల‌కు హ‌రిరామ‌జోగ‌య్య బ‌హిరంగ లేఖ‌

మంత్రి నిమ్మ‌ల‌కు హ‌రిరామ‌జోగ‌య్య బ‌హిరంగ లేఖ‌

ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప‌దే ప‌దే బ‌హిరంగ లేఖలు రాస్తూ త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేసి వార్త‌ల్లో నిలిచిన కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రిరామ జోగ‌య్య‌.. తాజాగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడుకు ...

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

ఉన్న‌త చ‌దువుల కోసం కెన‌డా వెళ్లిన ఏపీ విద్యార్థి అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతిచెందాడు. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల ఫణి కుమార్ ఉన్న‌త చ‌దువుల కోసం కెనడా వెళ్లాడు. ...

మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం

మున్సిపాలిటీ పెట్రోల్ బంకులు.. ఉపాధికి కొత్త మార్గం

మున్సిపాలిటీల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ‌ని మంత్రి నారాయణ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రూ. కోటి 95 ల‌క్ష‌ల‌ వ్యయంతో నిర్మించిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. ఈ ...

ఏపీలో భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

ఏపీకి భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం ...

నెల్లూరులో జికా వైర‌స్‌ కలకలం..!

నెల్లూరులో జికా వైర‌స్‌ కలకలం..!

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కేసు స్థానికంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గ్రామ‌స్తులు ...

పెన్షన్ల విధివిధానాల్లో కీలక మార్పులు.. ముఖ్య‌మైన స‌మాచారం

స‌మాధానం స‌రిగ్గా ఉంటేనే పెన్ష‌న్‌.. ముఖ్య‌మైన స‌మాచారం

పింఛను సంబంధిత విధివిధానాల్లో కీలక మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల పింఛన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి ముందుగా కొంత ...

గ‌న్న‌వ‌రంలో రాష్ట్ర‌ప‌తికి ఘ‌న‌స్వాగ‌తం

గ‌న్న‌వ‌రంలో రాష్ట్ర‌ప‌తికి ఘ‌న‌స్వాగ‌తం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు ...

'జమిలి'పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?

‘జమిలి’పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?

జ‌మిలి ఎన్నిక‌ల (వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్‌)పై కేంద్ర ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధ‌మైంది. ఈ పరిణామం ...