Andhra Pradesh
కొత్త హెలికాప్టర్ కొనుగోలు.. ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మరియు ...
రోడ్డుమార్గంలో కల్లితండాకు వైఎస్ జగన్
పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు వెళ్లనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని ...
అంధకారంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. పరీక్షలపై ప్రభావం?
ఇడుపులపాయ (Idupulapaya) ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థులు (Students) తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా PUC-1 విద్యార్థులు పరీక్షల (Exams) సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఈదురుగాలులతో ...
హెలికాప్టర్ ప్రమాదంలో టీడీపీ ఎంపీ సోదరి మృతి
తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీ (MP) ఇంట విషాదం నెలకొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ (Uttarkashi) లో గంగోత్రి వైపు పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది . ఈ ప్రమాదంలో టీడీపీ ...
ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరోసారి భూప్రకంపనలు (Earthquakes) ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం ప్రకాశం జిల్లా (Prakasam District)లోని పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించినట్టు స్థానికులు తెలిపారు. పొదిలి, దర్శి, కురిచేడు, ...
Andhra’s farmers betrayed…Andhra’s farmers betrayed
Across Andhra Pradesh, farmers are in tears. Their crops, paddy, banana, tobacco, cocoa, chili, and more, fetch no fair prices. Storms and pests have ...
మోడీ సభ సమీపంలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రమాదం
అమరావతి పునర్నిర్మాణం (Amaravati reconstruction) శుక్రవారం ప్రధానమంత్రి మోడీ (Prime Minister Modi) చేతుల మీదుగా ప్రారంభమైంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ప్రధాని మోడీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాని ...
ఇంకోసారి ఇలాంటి ఘటన జరగకూడదు – సీఎం చంద్రబాబు
సింహాచలం ఆలయం (Simhachalam Temple) లో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పందించారు. ఈ ఘటనపై ఉండవల్లి (Undavalli) నివాసంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష (Review) నిర్వహించిన ఆయన, ఘటన వెనుక ...
ఒక్కో నియోజకవర్గం నుంచి 1500 మంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ జిల్లా అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ (YSRCP Central Office, Tadepalli) లో జరిగిన ఈ కార్యక్రమంలో ...















