Andhra Pradesh Political News
రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ – చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (Rayalaseema Lift Irrigation Scheme) విషయంలో చంద్రబాబు (Nara Chandrababu Naidu) తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మాజీ సీఎం, వైసీపీ ...
వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట లభించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ...
GADకి కూడా తెలియకుండా చంద్రబాబు ఎక్కడకు వెళ్లారు..?
న్యూఇయర్కు రెండ్రోజుల ముందే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన కంటే రెండ్రోజుల ముందే మంత్రి నారా లోకేష్ లండన్కు చేరారు. వీరి విదేశీ పర్యటనపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. సీఎం ...
జర్నలిస్టులపై డిప్యూటీ స్పీకర్ బూతు వ్యాఖ్యలు
ఇటీవల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకుల మాటలు మితిమీరుతున్నాయనే విమర్శలు తాజా ఘటనలు బలం చేకూర్చుతున్నాయి. ఒకవైపు ఐఏఎస్ అధికారులను కించపరిచే వ్యాఖ్యలు, మరోవైపు జర్నలిస్టులపై బూతు పదజాలంతో మాట్లాడడం ...
రంగాను చంపింది ఎవరు..? మళ్లీ తెరపైకి సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ చరిత్రలో అత్యంత భావోద్వేగాలు, వివాదాలు, పోరాటాలతో ముడిపడిన పేరు వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga). కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఈ నేత హత్యకు ...
చంద్రబాబు ‘స్కిల్’.. మరో కేసు మూసివేతకు రంగం సిద్ధం?
వైసీపీ ప్రభుత్వ (YSR Congress Party Government) హయాంలో ఆధారాలతో సహా నమోదైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Chief Minister N. Chandrababu Naidu)పై కేసులు(Cases) ఒక్కొక్కటిగా మూసివేయబడుతున్నాయా? అన్న ...
నకిలీ స్టాంప్స్ కేసు.. సీబీఐ అదుపులో టీడీపీ నేత వారసులు
నకిలీ స్టాంప్స్ (Fake Stamps), ఫోర్జరీ డాక్యుమెంట్స్ (Forgery Documents) కేసులో సీబీఐ అధికారులు (CBI Officials) సంచలన అరెస్టులు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ(TDP) సీనియర్ నేత, మాజీ ఎంపీ ...
నకిలీ మద్యం కేసు కొత్త మలుపు.. విచారణలో కీలక విషయాలు
ఇటీవల ములకలచెరువు (Mulakalacheruvu), ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో వెలుగుచూసిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయ రాకెట్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ(TDP) నాయకులు జనార్ధన్ రావు (Janardhan ...
జనసేన ఎమ్మెల్యేపై టీడీపీ నేతల ఆగ్రహం.. మంత్రికి ఫిర్యాదు
అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ ఏకంగా స్టేజీ మీద మంత్రి ఎదుటే అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ...















రెండో విడత భూసేకరణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
అమరావతిలో రెండో దశ భూసమీకరణ (Second Phase Land Pooling)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి ...