Andhra Pradesh news
చిత్తూరులో దొంగల ముఠా హల్చల్.. రంగంలోకి ఆక్టోపస్
చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో జరిగిన ఉత్కంఠభరిత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఓ బిల్డింగ్లోకి ప్రవేశించి తుపాకులతో హల్చల్ చేసిన దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పోలీసులతో పాటు ఆక్టోపస్ ...
17వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాల కోసం కొనసాగుతున్న తవ్వకాలు
శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) లో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో 8 మంది ...
త్యాగ’వర్మ’కి తగిన శాస్తి.. టీడీపీ అధిష్టానంపై అసహనం
తన సీటును త్యాగం చేసి.. పవన్ను దగ్గరుండి మరీ గెలిపించిన ఎన్వీఎస్ఎన్ వర్మకు అధికారంలోకి భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన వర్మకు కూటమి గట్టి షాక్ ఇచ్చింది. సీటు ...
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ (AP)కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) గుండెపోటుతో తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. గరిమెళ్ల ...
వైసీపీ హయాంలో మహిళల కోసం 32 పథకాలు.. – వైఎస్ జగన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని, మహిళల అభివృద్ధి దేశ ప్రగతికి ...
హాల్ టికెట్ ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఓం ఎస్వీవీ జూనియర్ కాలేజ్ చేసిన వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన తర్వాత కూడా ...
SLBC టన్నెల్ ప్రమాదం.. 8 మంది మృతదేహాలు గుర్తింపు
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం జరిగిన రెస్క్యూ ఆపరేషన్లో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను వెలికితీయేందుకు గత ...
పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభం
పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాట్లు, సేవలను ...
వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ కనిపించడం లేదు – ఎన్డీఆర్ఎఫ్
SLBC టన్నెల్ ప్రమాదం సహాయక చర్యల్లో కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. దీంతో టన్నెల్లో చిక్కుకున్నవారిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. టన్నెల్ బోరింగ్ మిషన్ ...