Andhra Pradesh accident
కర్నూలులో ఘోర ప్రమాదం.. బస్సు దగ్ధం, 20 మందికి పైగా మృతి
కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Terrible Road Accident) చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ...
గోదావరిలో విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత
గోదావరి నదిలో విషాదకర ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ముమ్మడివరం (Mummidivaram) సమీపంలో 8 మంది యువకులు గల్లంతు అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం ఈ ...
హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి
అతివేగంతో అదుపుతప్పిన కారు (Car) ఓ హోటల్ (Hotel)లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు దుర్మరణం చెందారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు (Potti Sriramulu Nellore) జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాద ...








