Anantapur news
రూ.20 లక్షలు ఇవ్వలేదని వైన్స్కు నిప్పు.. వరుస వివాదాల్లో టీడీపీ ఎమ్మెల్యే (Video)
తెలుగుదేశం పార్టీ(TDP) ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad)పై తీవ్ర అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకులు రూ.10 లక్షలు ఇవ్వలేదని ఎమ్మెల్యే అనుచరులు గొడవకు దిగిన ఘటన జరిగిన మరుసటి ...
అరటి రైతు ఆత్మహత్య.. అనంతపురం జీజీహెచ్లో ఉద్రిక్తత
అప్పుల బాధ తాళలేక అనంతపురం జిల్లాలో అరటి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ నేతలు వస్తున్నారని తెలిసి ఉదయం 8 గంటలకే పోస్టుమార్టం చేసి ...
తాడిపత్రి టీడీపీలో పేకాట పంచాయితీ.. జేసీ వర్సెస్ కాకర్ల
అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. మొన్న వినాయక నిమజ్జన ఊరేగింపుతో రాజుకున్న ఈ వివాదం తాడిపత్రి (Tadipatri)లో టీడీపీ(TDP) అగ్రనేతలు నువ్వా-నేనా ...
జేసీకి భారీ షాకిచ్చిన ప్రభుత్వం.. ఏఎస్పీ వైపే మొగ్గు
తాడిపత్రి (Tadipatri) టీడీపీ (TDP) నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి కూటమి ప్రభుత్వం (Coalition Government) భారీ షాక్ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఇటీవల తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి (Rohit Kumar ...
తాడిపత్రి టీడీపీలో మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. జేసీ vs కాకర్ల
అనంతపురం (Anantapur) జిల్లా తాడిపత్రి (Tadipatri)లో టీడీపీ(TDP) అంతర్గత విబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy), కమ్మ సంఘం నేత ...
అనంత కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఆర్డీటీ కోసం పొలికేక
అనంతపురం జిల్లాలో ఎంతోమంది జీవితాలకు బాసటగా నిలిచిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు మద్దతుగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కలెక్టరేట్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఆర్డీటీ లబ్దిదారులు, సంఘాల ...
ముదురుతున్న వివాదం.. జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా
అనంతపురం (Anantapuram) అర్బన్ టీడీపీ (TDP) ఎమ్మెల్యే(MLA) దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (Daggubati Venkateswara Prasad) చేసిన జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)పై అనుచిత వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే ఆడియో(MLA ...















పాకిస్తాన్ వెళ్తున్నా.. యుద్ధం ఆపేస్తా.. – కేఏ పాల్ సంచలన వ్యాఖ్య
భారత్–పాకిస్తాన్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (K.A. Paul) సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను ...