తెలంగాణ వార్తలు
‘ముస్కాన్’కు పీవీ సింధు హాజరు
రంగారెడ్డిలోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్లో హిమాలయ మరియు స్మైల్ ట్రైన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన “ముస్కాన్” కార్యక్రమానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ...
గంజాయి స్మగ్లర్ల వీరంగం.. కానిస్టేబుల్పై దాడి, పరిస్థితి విషమం
భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తనిఖీ చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిని దాడి చేసి పారిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ దాడిలో చారి తీవ్రంగా ...
ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. మార్చి 2 తెల్లవారుజామున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో భారీ దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని ...
SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్ను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, 11.30 గంటలకు వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ...
ఐఐటీ హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
కందిలోని ఐఐటీ హైదరాబాద్లో నేడు (ఆదివారం) భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి హెలిపాడ్, ...
మామునూర్ ఎయిర్పోర్ట్.. బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా సంబరాలు జరుపుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే, ...
“ఢీ” డ్యాన్సర్ ఆత్మహత్య.. అభిపై సంచలన ఆరోపణలు
బుల్లితెరపై పాపులర్ అయిన డ్యాన్సింగ్ షో “ఢీ” డ్యాన్సర్ కావ్య కల్యాణి (24) ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆమె మరణానికి “ఢీ” ...
తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు బిగ్ షాక్ తగిలింది. మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి ...
SLBC టన్నెల్ ప్రమాదం.. 8 మంది మృతదేహాలు గుర్తింపు
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం జరిగిన రెస్క్యూ ఆపరేషన్లో గల్లంతైన ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను వెలికితీయేందుకు గత ...
హరీష్ రావుపై మరో కేసు.. ఎందుకంటే..
బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao)పై మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ...















