తెలంగాణ వార్తలు
గుడ్న్యూస్.. టెట్-2025 షెడ్యూల్ విడుదల
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Telangana Teacher Eligibility Test) (టెట్ 2025 [TET 2025]) జూన్ సెషన్ కోసం పరీక్ష షెడ్యూల్ (Exam Schedule)ను విద్యాశాఖ (Education Department) విడుదల చేసింది ...
హైదరాబాద్లో అల్ప్రాజోలం టాబ్లెట్లు స్వాధీనం
హైదరాబాద్ (Hyderabad)లో ఎక్సైజ్ శాఖ (Excise Department) భారీ ఎత్తున అల్ప్రాజోలం టాబ్లెట్ల (Alprazolam Tablets)ను స్వాధీనం (Seized) చేసుకుంది. మొత్తం 1.8 లక్షల టాబ్లెట్లను జప్తు చేసిన ఎక్సైజ్ అధికారులు, ఈ ...
షాకింగ్.. ట్రావెల్ బ్యాగులో యువతి మృతదేహం..
హైదరాబాద్ (Hyderabad) బాచుపల్లి (Bachupally) ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెడ్డీస్ ల్యాబ్ (Reddy’s Lab) సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఓ ట్రావెల్ బ్యాగు (Travel Bag) కనిపించడం స్థానికులను ...
బీజేపీ రాజాసింగ్ సస్పెన్షన్ సవాల్.. సంచలనం
గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA) రాజాసింగ్ (Raja Singh) సొంత పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ బీజేపీ(BJP)లో గందరగోళం సృష్టించారు. రాష్ట్ర బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఘాటు ...
కవితకు తెలంగాణ పౌరుషం లేదు.. – బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy) వ్యాఖ్యలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికాలో (America) ఉద్యోగం (Job) చేసిన కల్వకుంట్ల కవితకు (Kalvakuntla ...
కాంగ్రెస్ మొద్దనిద్ర.. ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
వేములవాడ (Vemulawada)లో కోడెల మరణం, ఎర్రగడ్డ (Erragadda) మానసిక ఆసుపత్రిలో (Mental Hospital) ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ...
Telangana Jagruthi : రేపు తెలంగాణ జాగృతి మహాధర్నా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సంస్థ కీలక నిరసన కార్యక్రమానికి రెడీ అయ్యింది. కేంద్ర సంస్థలు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao – ...
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్పాయిజన్.. ఒకరు మృతి, 30 మందికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రిలో (Erragadda Mental Hospital) విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆసుపత్రిలో వడ్డించిన భోజనం తిన్న తర్వాత దాదాపు 30 మందికి పైగా మానసిక ...
భూ భారతి కార్యక్రమం ఆరంభం.. గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు!
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమం (Bhoo Bharati Program) ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ అధికారులు (Revenue Officials) గ్రామాలకు ...
కూకట్పల్లిలో డ్రగ్స్ కలకలం.. ఏపీ వాసులు అరెస్ట్
హైదరాబాద్ (Hyderabad) నగరంలో మళ్లీ డ్రగ్స్ (Drugs) కలకలం మొదలైంది. కూకట్పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ (Vivekananda Nagar Colony)లో ఓ డ్రగ్ ముఠా తమ కార్యకలాపాలను ...















“కాకి రెట్టకు కూడా పనికిరారు” పురుషులపై నటి సంచలన వ్యాఖ్యలు