తెలంగాణ వార్తలు

అల్లు అర్జున్‌ బెయిల్‌పై సస్పెన్స్.. తీర్పు వాయిదా

అల్లు అర్జున్‌ బెయిల్‌పై సస్పెన్స్.. తీర్పు వాయిదా

ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచార‌ణ వాయిదా ప‌డింది. అల్లు అర్జున్ వేసిన రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్‌పై చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు నాంప‌ల్లి కోర్టులో కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. బ‌న్నీకి ...

క్రైమ్ రేటు పెరిగింది.. 2024 వార్షిక నివేదిక విడుదల

క్రైమ్ రేటు పెరిగింది.. 2024 వార్షిక నివేదిక విడుదల

తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ 2024 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ‌ రాష్ట్రంలో క్రైమ్ రేటు గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2023లో నమోదైన కేసుల ...

జగిత్యాలలో పోలీసుల‌పై దాడి.. ఇదేం విడ్డూరం

జగిత్యాలలో పోలీసుల‌పై దాడి.. ఇదేం విడ్డూరం

జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఘర్షణలో ఆకతాయిలు పోలీసులపై ఎదురు దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దానిపై విస్తృత చర్చ ...

అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు బీఆర్ఎస్ చీఫ్ వస్తారా?

అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు బీఆర్ఎస్ చీఫ్ వస్తారా?

తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ప్ర‌త్యేక సెష‌న్‌పై ఓ ఆసక్తి ప్ర‌శ్న అంద‌రి మ‌దిలో మెదులుతోంది. దివంగ‌త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ సమావేశం జరగబోతుంది. దీనికి ...

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం

న్యూ ఇయ‌ర్ సంబ‌రాలు స్టార్ట్ అవుతున్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ...

అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక

అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక

ఐసీసీ మ‌హిళ‌ల‌ అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక‌య్యారు. క్రికెట‌ర్లు జి. త్రిష, కె. ధ్రుతి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఎంపికయ్యారు. ఇది ధ్రుతి కోసం మొదటి సారి, కాగా త్రిష ...

కూల్చివేతలు ఆగవు.. కొంత గ్యాప్ ఇచ్చాం.. - హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌

కూల్చివేతలు ఆగవు.. కొంత గ్యాప్ ఇచ్చాం.. – హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌

త్వ‌ర‌లో హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 5,023 ఫిర్యాదులు అందాయ‌ని, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌కు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ...

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న నేపథ్యంలో, బ్యాంకు సేవలు ఈ నెల 28 నుంచి 31 వరకు నిలిపివేయబడనున్నట్లు ఏపీజీవీబీ చైర్మన్‌ కె.ప్రతాప్‌రెడ్డి ...

షాక్ కొడుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

షాక్ కొడుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి, కానీ గత మూడు రోజులుగా ఈ ధరలు ఒక్కసారిగా పెరిగి షాక్ కొడుతున్నాయి. వినియోగదారులు ...