తెలంగాణ వార్తలు
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విషయంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి ...
పండుగ తరువాతే కమలం కొత్త సారధి ఎంపిక
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రక్రియను సంక్రాంతి వేడుకల అనంతరం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ...
అల్లు అర్జున్ బెయిల్పై సస్పెన్స్.. తీర్పు వాయిదా
ప్రముఖ హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. అల్లు అర్జున్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. బన్నీకి ...
కొత్త రూపంతో తెలంగాణ పోలీస్ లోగో.. మార్పులివే!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనదైన మార్క్ పరిపాలనతో ముందుకు సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా మారుస్తూ తన ముద్ర వేసుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం ...
క్రైమ్ రేటు పెరిగింది.. 2024 వార్షిక నివేదిక విడుదల
తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ 2024 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2023లో నమోదైన కేసుల ...
జగిత్యాలలో పోలీసులపై దాడి.. ఇదేం విడ్డూరం
జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఘర్షణలో ఆకతాయిలు పోలీసులపై ఎదురు దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దానిపై విస్తృత చర్చ ...
అసెంబ్లీ స్పెషల్ సెషన్కు బీఆర్ఎస్ చీఫ్ వస్తారా?
తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సెషన్పై ఓ ఆసక్తి ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ సమావేశం జరగబోతుంది. దీనికి ...
ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం
న్యూ ఇయర్ సంబరాలు స్టార్ట్ అవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ...
అండర్19 టీ20 వరల్డ్కప్కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్కు తెలంగాణ క్రికెటర్లు ఎంపికయ్యారు. క్రికెటర్లు జి. త్రిష, కె. ధ్రుతి టీ20 వరల్డ్ కప్కు ఎంపికయ్యారు. ఇది ధ్రుతి కోసం మొదటి సారి, కాగా త్రిష ...
కూల్చివేతలు ఆగవు.. కొంత గ్యాప్ ఇచ్చాం.. – హైడ్రా కమిషనర్ రంగనాథ్
త్వరలో హైడ్రా పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 5,023 ఫిర్యాదులు అందాయని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ...















