తెలంగాణ వార్తలు
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన భేటీలో మంత్రులు ...
‘పుష్ప అరెస్టుతో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం’.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
అల్లు అర్జున్ అరెస్టు అంశం తెలంగాణలో ఏదో ఓ మూలన రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ కేసు గురించి కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులు ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ సూచించినా, బన్నీ ...
సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు.. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న ...
ఫార్ములా – ఈ రేసు కేసులో విచారణ.. బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు
ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. విచారణకు మరింత సమయం కావాలని కోరుతూ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ ...
మల్లారెడ్డి కాలేజీ వద్ద హైటెన్షన్.. బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలపై ఆందోళన
మేడ్చల్ జిల్లాలోని మాజీ మంత్రి మల్లారెడ్డి (CMR) కాలేజీ వద్ద హైటెన్షన్ నెలకొంది. గత రాత్రి, లేడీస్ హాస్టల్ బాత్ రూమ్లో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేసిన ఘటనపై విద్యార్థినులు తీవ్ర ...
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట.. హైకోర్టు స్టే
2024లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమకు హైకోర్టు ఊరట ఇచ్చింది. ఆమెపై నమోదైన కేసుకు ...
అదృశ్యమైన వ్యక్తి హత్య.. దర్యాప్తులో కీలక విషయాలు
కిడ్నాప్కు గురైన వ్యాపారి హత్యకు గురైన సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన విష్ణు రూపాని (45) ఎస్ఆర్ నగర్లో హత్యకు గురైనట్లు ...
నకిలీ మందుల ఉత్పత్తిపై హెల్త్ మినిస్టర్ సంచలన నిర్ణయం
నకిలీ మందులు తయారు చేస్తున్న వారికి కఠిన చర్యలు తప్పవని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. బుధవారం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక రిపోర్టును ఆవిష్కరించిన సందర్భంగా, ...
మేడ్చల్, శామీర్పేట్కు మెట్రో పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలును మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్యారడైజ్ నుంచి తాడ్బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ వరకు 23 కి.మీ.ల కారిడార్ మరియు JBS ...
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నీరు లీక్..
శ్రీశైలం డ్యామ్ తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో నీరు లీక్ అవుతున్న సంఘటన వెలుగు చూసింది. ఇది ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకుంది. వరుసగా పంప్ మోడ్ ఆపరేషన్ జరుపుతున్న ...















