తెలంగాణ వార్తలు

హైకోర్టులో కేటీఆర్‌కు ఊర‌ట‌..

హైకోర్టులో కేటీఆర్‌కు ఊర‌ట‌..

ఫార్ములా ఈ-రేసు కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (కేటీఆర్‌)కు ఊర‌ట ల‌భించింది. త‌న‌పై న‌మోదైన కేసుల‌ను క్వాష్ చేయాల‌ని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటీష‌న్ దాఖ‌లు ...

హైకోర్టులో KTR పిటిషన్

హైకోర్టులో KTR పిటిషన్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (KTR) ఫార్ములా ఈ-రేస్ కేసులో హైకోర్టును ఆశ్ర‌యించారు. అగస్త్య ఇన్వెస్ట్‌మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ACB తనపై కేసు ...

తెలంగాణలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి.. కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి.. కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణలో గత 10 సంవత్సరాలలో 2,722 కి.మీ మేర జాతీయ రహదారుల (NH) నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో కీలక మ‌లుపు అని ...

ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ.. సీఎం రేవంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ.. సీఎం రేవంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణకు ఆదేశించారు. ఈ టెండర్లు కొంతమందికి లాభం చేకూర్చడానికి మాత్రమే కట్టబెట్టబడ్డాయి అని పేర్కొన్న రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ...

జర్నలిస్టు కేసులో మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్!

జర్నలిస్టు కేసులో మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్!

తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు మరో పెద్ద షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ...

తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబ‌స్తు.. ఏం జ‌ర‌గ‌నుంది

తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబ‌స్తు.. ఏం జ‌ర‌గ‌నుంది

హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఈ చర్యకు కారణం మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసు నేపథ్యంలో అవినీతి నిరోధక ...

టెన్త్ ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్ విడుదల

టెన్త్ ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల వార్షిక‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ...

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. “రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించనున్నాం. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ...

తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష.. శ్రీనివాస్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష.. శ్రీనివాస్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో తెలుగు ...

'బ‌లగం' మొగిల‌య్య క‌న్నుమూత‌

‘బ‌లగం’ మొగిల‌య్య క‌న్నుమూత‌

కుటుంబ సంబంధాల నేప‌థ్యంలో తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి బ‌లగం సినిమా క‌ళాకారుడు మొగిల‌య్య క‌న్నుమూశారు. ఆనారోగ్య కార‌ణాల‌తో వ‌రంగ‌ల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ...