తెలుగు
కూటమిలో పదవుల కుంపటి.. బద్వేలులో టీడీపీ-జనసేన రగడ
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తల్లో పదవుల కుంపటి రాజుకుంటోంది. అన్ని పదవులు టీడీపీకేనా అంటూ పలువురు జనసేన, బీజేపీ నేతలు ఇటీవల బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లగక్కడం చూశాం. ...
కష్టాల్లో భారత్.. ఆసిస్పై పట్టు నిలుపుకుంటుందా..?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు వర్షం కారణంగా నిలిచిపోయింది. మూడో టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పరిచింది. మూడో టెస్టులో బౌలర ఆదిపత్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత ...
టీసాట్లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం
పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్ ప్రసారం చేసే సంస్థగా ప్రసిద్ధి పొందిన తర్వాత, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ...
శివ కార్తికేయన్ నెక్ట్స్ మూవీ స్టార్ట్
అమరన్ చిత్రంతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన శివ కార్తికేయన్ తన కొత్త సినిమా పనులు ప్రారంభించారు. ‘ఎస్కే 25’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు విజేత సుధా ...
అనుష్క 50వ చిత్రం ‘ఘాటి’.. ఆసక్తికరమైన కథ
లేడీ ఓరియంటెడ్గా అనుష్క శెట్టి నటిస్తున్న 50వ చిత్రం ‘ఘాటి’ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ...
నేడు తీవ్ర అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి ఏపీలో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ ...
విశాఖలో 170 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు
ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన 170 మంది హెల్త్ అసిస్టెంట్లను అకస్మాత్తుగా తొలగించారు. సమాజానికి సేవలందించిన తమను ఈ విధంగా తొలగించి రోడ్డుపై ...
తెలంగాణ BJP కొత్త అధ్యక్షుడెవరు?
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉత్కంఠగా మారింది. సంక్రాంతి పండుగ నాటికి కొత్త సారథి పేరు ఖరారు చేయాలని అధిష్టానం యోచిస్తోందట. ప్రతిరోజూ కొత్త పేర్లు చర్చలోకి ...
శ్రీకాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...
మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. ఎవరికెన్ని స్థానాలంటే..
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ పూర్తి అయ్యింది. నాగ్పూర్లోని రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహాయుతి భాగస్వామ్యంలోని ప్రధాన పార్టీలకు కేటాయించిన మంత్రుల ...















