తెలుగు
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...
ఆర్బీఐ మాజీ గవర్నర్కు కీలక పదవి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ని కీలక పదవి వరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
మళ్లీ వెండితెరపై ‘యుగానికి ఒక్కడు’
తమిళ స్టార్ కార్తీ (Karthi) హీరోగా, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ (Selvaraghavan) తెరకెక్కించిన ‘యుగానికి ఒక్కడు’ (Yuganiki Okkadu) మరోసారి థియేటర్లలో (Re-release) సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 2010 జనవరి 14న విడుదలైన ...
అసెంబ్లీకి వైఎస్ జగన్?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నట్లుగా మెయిన్ ...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖను ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ...
బయటపడిన నిజం.. వారంతా జగన్కు క్షమాపణలు చెప్తారా?
నిప్పులాంటి నిజం ఒకటి బయటపడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోపణలు ...
విడుదలకు సిద్ధమవుతోన్న తేజా సజ్జ ‘మిరాయ్’
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా (Mirai Movie) నుండి తాజా అప్డేట్ వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ ...
భారత్ గెలిస్తే పాకిస్థాన్ ఇంటికే..?
ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు క్రికెట్ అభిమానులను ఉత్కంఠలో ముంచిలేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలో కీలకమైన ఈ పోరాటంలో పాకిస్థాన్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే కివీస్ ...















