తెలుగు
సీఎం పదవి ఆఫర్ చేసినా, నో చెప్పా.. సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు
సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూ సూద్ తనకు వచ్చిన రాజకీయ ఆఫర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్ను ...
భారత్ మ్యాప్ వివాదం.. కాంగ్రెస్పై బీజేపీ విమర్శలు
కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల్లో ప్రదర్శించిన బ్యానర్లపై భారత మ్యాప్ను తప్పుగా చూపించారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఈ ...
సోనియాకు స్వల్ప అస్వస్థత.. సీడబ్ల్యూసీ మీటింగ్లకు దూరం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా, కర్ణాటకలోని బెళగావిలో గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. సోనియా ...
2025లో చైనా పర్యటనకు మోదీ, భారత్కు ట్రంప్, పుతిన్
2025లో భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతల కారణంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు, సరిహద్దు సమస్యలపై తీసుకున్న తాజా నిర్ణయాలతో కొంతమేర ...
పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు – ఏపీ బాలికకు విశేష గౌరవం
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన 17 మంది బాలలకు ఈ ఏడాది ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వీరిలో 10 మంది బాలికలు, ...
Airtel నెట్వర్క్ ప్రాబ్లమ్.. వినియోగదారులు ఆందోళన
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఈరోజు ఉదయం నుండి దేశ వ్యాప్తంగా వినియోగదారులను తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. నెట్వర్క్ సమస్యల వల్ల చాలా మంది యూజర్లు తమ ఫోన్లలో కాల్స్ చేయడం, మెసేజులు ...
అల్లు అర్జున్పై నాకేకోపం లేదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సినీ ప్రముఖుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “అల్లు అర్జున్పై నాకెందుకు కోపం ఉంటుంది? రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ తనకు చిన్ననాటి ...
ఉక్రెయిన్ రక్షణ కోసం బైడెన్ కీలక అడుగు
ఉక్రెయిన్పై రష్యా దాడులు ఉధృతం అయ్యాయి. ఈ క్రమంలో క్రిస్టమస్ రోజున కూడా ఉక్రెయిన్ను టార్గెట్ చేస్తూ 70 క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో అత్యంత భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడులు ...
అప్పులు తేవడమే సంపద సృష్టా..? – కూటమిపై ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు
ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడని, యువత, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన ...















