తెలుగు
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన తెలిపినా కేసా..? – వైసీపీ ఆగ్రహం
విద్యుత్ చార్జీల పెంపుదలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని సహా 30 మంది నాయకులు, కార్యకర్తలపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిరసన ...
ఏపీలో మరో దారుణం.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై గ్యాంగ్రేప్
పాడేరు జిల్లా జి.మాడుగుల మండలంలో బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ...
బిహార్లో విద్యార్థుల ఆందోళన.. ప్రశాంత్ కిషోర్పై కేసు నమోదు!
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు రాష్ట్రంలో తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని ఆరోపిస్తూ విద్యార్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద పెద్దఎత్తున ...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే..
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఉచిత సర్వ దర్శనానికి కేవలం 1 కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం నాడు 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 21,098 ...
కొత్త రూపంతో తెలంగాణ పోలీస్ లోగో.. మార్పులివే!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనదైన మార్క్ పరిపాలనతో ముందుకు సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా మారుస్తూ తన ముద్ర వేసుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం ...
గుంటూరులో సినిమా డైరెక్టర్పై దాడి.. వీడియో వైరల్
టాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై జరిగిన దాడి సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన సినిమా సక్సెస్ టూర్లో భాగంగా గుంటూరు శివ థియేటర్ వద్ద జరిగింది. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ...
చైనాలో కొత్తగా 200 జైళ్లు.. జిన్పింగ్ ఆదేశాల వెనుక కథ ఏమిటి?
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దేశవ్యాప్తంగా కొత్తగా 200 జైళ్లను నిర్మించాలని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ జైళ్ల నిర్మాణం ప్రభుత్వ విధేయతలో లేని వ్యక్తులు, అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు అన్నమాటపై ...
అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత
అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలందించిన జిమ్మీ కార్టర్ (100) నిన్న రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. కార్టర్ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. జార్జియాలోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ...
నాగచైతన్య మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారని టాలీవుడ్ కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం తన కొత్త సినిమా ‘తాండేల్’ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ ...
రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ
రిలయన్స్ ఫౌండేషన్ 2022లో ప్రారంభించిన అండర్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాలను అందించడంలో మైలురాయి అయింది. ధీరుబాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి ...















