తెలుగు
ఇస్రో ప్రయోగం విజయవంతం.. విశ్వ విజయం దిశగా మరో ముందడుగు
ఇస్రో (ISRO) తన తాజా ప్రయోగం పీఎస్ఎల్వీ సీ-60 (PSLV C-60) విజయవంతంగా పూర్తి చేసింది. 25 గంటల నిరంతర కౌంట్డౌన్ తర్వాత, ఈ ప్రయోగం సోమవారం రాత్రి 9:58 గంటలకు విజయవంతంగా ...
మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది. డిసెంబర్ 31, 2025 జనవరి 1వ తేదీ రెండ్రోజులు మద్యం అమ్మకాల సమయాన్ని పెంచుతూ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. ...
సిద్ధు జొన్నలగడ్డ కొత్త ప్రాజెక్ట్పై ఆసక్తికర చర్చ
టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో సినీ అభిమానులకు దగ్గరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘కోహినూర్’ చిత్రంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే, మరో కొత్త ప్రాజెక్ట్కు ...
‘బకాయిలు చెల్లిస్తేనే.. ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ చేస్తాం’.. ప్రభుత్వానికి లేఖ
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ పథకం కొనసాగింపు డైలమాలో పడింది. పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రత ఉచిత చికిత్స పథకానికి అడ్డుగా నిలుస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ...
మద్యం సేవించారా..? ఈ ఫ్రీ రైడ్ బుక్ చేసుకొని ఇంటికెళ్లండి
న్యూ ఇయర్ వేళ మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయకుండా, ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ డైవర్స్ అసోసియేషన్ మరియు గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, ...
31 నైట్ ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.. పట్టుబడ్డారా? అంతే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి వేళ డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ...
సీఎం రేవంత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక ప్రకారం, రేవంత్ వద్ద రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులు ...
సీఆర్పీఎఫ్ డీజీగా వితుల్ కుమార్కు ఛాన్స్
సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా వితుల్ కుమార్ (Vitul Kumar) బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డీజీగా ఉన్న అనీష్ దయాల్ సింగ్ ఈనెల 31న (నేడు) పదవీ విరమణ చేయనున్నారు. కాగా, వితుల్ ...
టెన్త్ పేపర్ లీక్ వెనుక ఇంత కథ నడిచిందా..!
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఎస్ఏ-1 గణితం పరీక్ష పేపర్ లీక్ కేసు తీవ్ర దుమారం రేపింది. ఈనెల 16న జరగాల్సిన గణితం పరీక్ష పేపర్ పరీక్షకు ముందు రోజే యూట్యూబ్లో వెలుగుచూసింది. సైబర్ క్రైమ్ ...
రెండెకరాలతో మొదలై.. నేడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం
భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చంద్రబాబు సుమారు రూ.931 కోట్ల ...















