తెలుగు
షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రారంభమవ్వనున్న ‘ఫౌజీ’ చిత్రానికి సిద్ధం కావాల్సి ఉంది. అయితే, ...
ఈరోజు రాత్రి నుంచి ఫ్లైఓవర్స్ మూసివేత.. ఓఆర్ఆర్పై ఆంక్షలు
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రమాదాల నివారణపై వాహనదారులకు ...
అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి..!
అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి చేసినట్లు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి వర్క్ స్టేషన్లపై, కీలక ఫైల్స్పై జరిపినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో అమెరికా ట్రెజరీ ...
భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు.. బంగ్లా జాతీయుడికి 7 ఏళ్ల జైలుశిక్ష
బంగ్లాదేశ్కు చెందిన జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) నాయకుడు జహీదుల్ ఇస్లాం భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు గాను బెంగళూరులోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను ...
రేషన్ బియ్యం కేసు.. A6గా పేర్ని నానిని చేర్చిన పోలీసులు
రేషన్ బియ్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో నాని పేరును ఏ6గా చేర్చారు. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే కేసులో పేర్ని నాని ...
యెమెన్లో కేరళ నర్సుకు మరణశిక్ష..
యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆమెను కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని, ప్రియ ఫ్యామిలీ కూడా మరణశిక్ష నుంచి తప్పించేందుకు తీవ్ర ...
సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారా..?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ వేదికగా జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) ఐదో టెస్టుతో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ముగింపు పలకనున్నారనే పుకార్లు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. ...
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూ.25 కోట్ల డ్రగ్స్ సీజ్
న్యూఇయర్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో ...
తిరుపతిలో దారుణం.. రూ.15 వందల కోసం హత్య
తిరుపతి నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.15 వందల కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఒక అమాయకుడి ప్రాణాన్ని తీసింది. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో జరిగిన ...















