తెలుగు
డబ్బులు ఇస్తేనే వైద్య సేవలు కొనసాగించగలం.. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్
ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, బకాయిలు విడుదల చేస్తేనే ఉచిత వైద్య సేవలను కొనసాగిస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ASHA) ప్రతినిధుల బృందం తీర్మానించింది. ...
చిన్న బడ్జెట్, భారీ కలెక్షన్లు.. ‘ప్రేమలు’ సక్సెస్ స్టోరీ
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘ప్రేమలు’ 2024లో భారతదేశంలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. ఫహాద్ ఫాజిల్ తన స్నేహితులతో కలిసి కేవలం రూ.3 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ ...
విశాఖ స్టీల్ ప్లాంట్.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పలు కీలక డిమాండ్లు చేశారు. విశాఖ పర్యటనకు వచ్చే ముందు ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ...
ఆ షాప్ ఖాళీ చేయాల్సిందే.. తలసానికి ఊహించని షాక్!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ (BRS) నేతలపై దృష్టిసారించింది. గత పదేళ్లలో జరిగిన వ్యవహారాలను రేవంత్ సర్కార్ (Revanth Government) నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ...
‘సంక్రాంతికి వస్తున్నాం’.. 3 వేల మందితో ఫొటోలు దిగిన వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి ...
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన మధ్యాహ్న భోజనం పథకాన్ని నేడు ప్రారంభించింది. ఈ పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ ...
స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోండి..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు పలు డిమాండ్లను లేవనెత్తారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని మనం డిమాండ్ ...
ముచ్చెర్లలో 100 శాతం టీడీపీ సభ్యత్వం పచ్చి అబద్ధం – గుడివాడ అమర్
అనకాపల్లి జిల్లా ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గ్రామంలో 1400 మంది ...
తిరుమల కొండపై దేవర బ్యూటీ సందడి
తిరుమల కొండపై దేవర బ్యూటీ సందడి చేశారు. ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తన సన్నిహితులతో కలిసి ...















