తెలుగు
మళ్లీ మాస్కులు అవసరమా? కొత్త వైరస్ కలకలం!
చైనాను ఆందోళనకు గురిచేస్తున్న HMPV వైరస్ క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. భారతదేశంలో ఇప్పటికే ఈ వైరస్కు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం కలవరం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ ...
తమిళనాడు అసెంబ్లీ.. గవర్నర్ వాకౌట్ – హైడ్రామా మొదలు
తమిళనాడు అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజు హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ ఆర్ఎన్ రవి, తన సంప్రదాయ ప్రసంగాన్ని రద్దు చేసి, అసెంబ్లీని వాకౌట్ చేశారు. ఈ సంఘటనతో మొత్తం అసెంబ్లీ నివ్వెరపోయింది. ...
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్రధానికి సీఎం పలు వినతులు
చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి ...
కడుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్.. బ్రెజిలియన్స్ అరెస్టు
కడుపులో రూ.21 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ నింపుకొని, అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరు సావో పాలో నుండి పారిస్ ...
ధనుష్ ‘కుబేర’ మూవీ నుంచి బిగ్ అప్డేట్..!
ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్నా ఇందులో ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాపై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ...
అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన పవన్, దిల్రాజు
రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ ...
బంగ్లా చెర నుంచి స్వదేశానికి 95 మంది మత్స్యకారులు
భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య సంబంధాల కాస్త ఇబ్బందికరంగా మారుతున్న క్రమంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పడిన తర్వాత, రెండు దేశాలు తమ మత్స్యకారుల మార్పిడి ...
భూమా కుటుంబానికి భారీ షాకిచ్చిన విజయ డెయిరీ
విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్రెడ్డిని డీఫాల్టర్గా ప్రకటించారు. 2014-2020 ...
మరింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత
పంజాబ్-హర్యానా బార్డర్లోని ఖనౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు, రైతు నాయకుల వివరాల ప్రకారం.. ఆదివారం దల్లేవాల్కు తల తిరగడం, ...
తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు
ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). ఈ ఏడాది జనవరి 10 నుండి 19వ ...















