తెలుగు
నీట మునిగిన మక్కా నగరం.. స్తంభించిన జనజీవనం
అతి భారీ వర్షాలతో సౌదీ అరేబియాలోని మక్కా నగరం నీట మునిగింది. ఈదురు గాలులు, వడగళ్ల వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. మక్కా, మదీనా, జెడ్డా నగరాలు భారీ వరదల కారణంగా తీవ్ర ...
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
ఫార్ములా – ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ ...
కార్ రేసింగ్.. హీరో అజిత్కు తప్పిన పెను ప్రమాదం
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కు (Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్లో రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన రేసింగ్ కారు ప్రమాదానికి గురైంది. రేసింగ్లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ...
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. సైఫ్ అలీఖాన్ కొడుకుతో జోడి?
అందం, అభినయంతో అతి తక్కువ సమయంలో స్టార్డం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీల త్వరలో బాలీవుడ్లో తన ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, ...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. బూమ్రా నామినేట్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా మరోసారి తన అద్భుతమైన ప్రదర్శనతో ఐసీసీ దృష్టిని ఆకర్షించాడు. డిసెంబర్ నెల ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఆయన నామినేట్ అయ్యాడు. అతనితో పాటు ...
‘అవసరమైతే ప్రజల ఇళ్లలోనే ఉంటా’ – ఢిల్లీ సీఎం
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రగులుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా అతిశీకి కేటాయించిన నివాసాన్ని కేంద్రం ఇటీవల రెండోసారి రద్దు చేయడంతో ఆమె ...
ఢిల్లీ ఎన్నికలు: ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు, షాక్లో కాంగ్రెస్
ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది సేపటికే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వార్తతో కాంగ్రెస్ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఇండియా కూటమిలో భాగమైన సమాజ్వాదీ ...
చంద్రబాబు విధ్వంసం.. పురంధేశ్వరికి కనబడలేదా? – మాజీమంత్రి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తుందని ఆరోపిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ...
ప్రయాణికులకు గుడ్న్యూస్.. సంక్రాంతికి 7200 బస్సులు
సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ పండుగకు ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సమయంలో ...















