తెలుగు
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
పెనమలూరు శ్రీచైతన్య కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజీలో చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో కాలేజీ యాజమాన్యం.. విద్యార్థిని అనారోగ్యంతో చనిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త ...
అదానీతో మోదీ, బాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై సీపీఐ నేత బాబురావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు, అదానీకి ప్రాజెక్టుల కట్టబెట్టడం గురించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ...
ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్పై లైంగిక వేధింపుల కేసు
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు పదేళ్లుగా తనపై సామ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతని సోదరి కోర్టుకు వెల్లడించింది. ఈ ఘటన 1997 నుండి 2006 ...
కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురు.. ఏసీబీ విచారణపై కీలక నిర్ణయం
ఏసీబీ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన మరో పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పలు కీలక విషయాలను వెల్లడించింది. ఏసీబీ విచారణలో తన లాయర్ను తనతో పాటు కూర్చోబెట్టాలని కోరిన కేటీఆర్ ...
హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్!
మళయాల నటి హనీరోజ్ ఇటీవల కేరళ పోలీసులకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో 30 మందిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల్లో ప్రముఖ వ్యాపారవేత్త ...
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు షాక్!
సంక్రాంతికి విడుదల కానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపు పెద్ద చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ...
పుష్పలా తగ్గేదేలే అంటోన్న దినేశ్ కార్తీక్
భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ సౌతాఫ్రికా టీ20 (SA20) టోర్నీలో పాల్గొనబోతున్నారు. ఇది భారత క్రికెట్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పార్ల్ రాయల్స్ జట్టు ...
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. మొదటి సంవత్సరం పరీక్షను ఇంటర్నల్గానే నిర్వహించాలని, బోర్డు ...
అవన్నీ తెచ్చింది వైఎస్ జగనే.. – వైసీపీ ట్వీట్
నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ తమ హయాంలో సాధించినవేనని, ఆ ప్రాజెక్టులన్నీ కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని ప్రతిపక్ష వైసీపీ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ ...















