తెలుగు

అభిషేక్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించిన‌ వైఎస్ జ‌గ‌న్

అభిషేక్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించిన‌ వైఎస్ జ‌గ‌న్

వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి పార్థివదేహానికి ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్ దంప‌తులు నివాళుల‌ర్పించారు. డాక్టర్‌ అభిషేక్‌ రెడ్డి గత కొద్దిరోజులుగా ...

కేబినెట్ హోదా ఉంటే నెల‌కు రూ.2 ల‌క్ష‌ల జీతం.. ఉత్త‌ర్వులు జారీ

కేబినెట్ హోదా ర్యాంక్‌కు రూ.2 ల‌క్ష‌ల జీతం.. ఉత్త‌ర్వులు జారీ

కేబినెట్ హోదా క‌లిగి ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు కూట‌మి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌వ‌ర్న‌మెంట్‌ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎస్‌. సురేష్‌కుమార్ శుక్ర‌వారం జీవో విడుద‌ల చేశారు. ...

'గేమ్ ఛేంజర్' మూవీ.. రిలీజైన రోజే HD ప్రింట్ లీక్!

‘గేమ్ ఛేంజర్’ మూవీ.. రిలీజైన రోజే HD ప్రింట్ లీక్!

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ నిన్ననే థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో న‌డుస్తున్న‌ ఈ సినిమా అనూహ్యంగా లీక్ సమస్యను ఎదుర్కొంది. సినిమా ...

13 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్!

13 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్!

గ్రేట‌ర్ న‌గ‌రంలో సంక్రాంతి సంబ‌రాల జోరు మ‌రింత పెర‌గ‌నుంది. హైదరాబాద్‌ ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర పర్యాటక మరియు ...

రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!

రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!

ఉత్తర ప్రదేశ్‌లో మహా కుంభమేళా వేడుకల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘మా కి రసోయి’ అనే ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ ఆస్ప‌త్రిలో నంది సేవా సంస్థాన్ ...

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి పూణే ప్రత్యేక కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసి తదుపరి ...

సంక్రాంతి ఎఫెక్ట్: టోల్ ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ జామ్

సంక్రాంతి ఎఫెక్ట్: టోల్ ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ సంద‌డి మొద‌లైంది. ఓ ప‌క్క కోడి పందెం బ‌రులు సిద్ధం అవుతుంటే.. మ‌రోప‌క్క రోడ్ల‌న్నీ ట్రాఫిక్‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. విద్యా సంస్థ‌ల‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో గ్రేట‌ర్‌లో నివ‌సించే ఏపీ ప్ర‌జలంతా ...

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...

ప్రభాస్ పెళ్లిపై రామ్‌చ‌ర‌ణ్ హింట్.. అమ్మాయి ఎవ‌రంటే..

ప్రభాస్ పెళ్లిపై రామ్‌చ‌ర‌ణ్ హింట్.. అమ్మాయి ఎవ‌రంటే..

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా పేరుగాంచిన ప్రభాస్ పెళ్లి వార్త మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈసారి హీరో రామ్ చరణ్ ఇచ్చిన హింట్ కారణంగా అభిమానులు మరింత ఉత్కంఠతో ఉన్నారు. అన్‌స్టాప‌బుల్’ షోలో ...