తెలుగు
‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...
ట్రంప్ ప్రమాణస్వీకారానికి కేంద్రమంత్రి జైశంకర్
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న వాషింగ్టన్ డీసీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారని సంబంధిత మంత్రి కార్యాలయం వెల్లడించింది. జైశంకర్ ...
‘కొద్ది నెలలు నేనే సారథిగా ఉంటా’ – రోహిత్ స్పష్టీకరణ
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో భారత జట్టు ఓటమి కారణంగా బీసీసీఐ అత్యవసర సమీక్ష నిర్వహించింది. దేశవాళీ క్రికెట్కి ప్రాధాన్యత కల్పించాలని బోర్డు స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇకపై మినహాయింపులపై కోచ్ మరియు ...
దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు
టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, హీరోలు వెంకటేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత వివాదంలో, ఈ కుటుంబ సభ్యులపై నాంపల్లి కోర్టు కేసు నమోదు చేయాలని ...
శ్రీవారి పరకామణిలో బంగారు బిస్కెట్ చోరీకి యత్నం
టీటీడీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి ముందు రోజు టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందగా, నిన్న బైక్పై ఇంటికి వెళ్తున్న టీటీడీ ...
26న రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ సర్కార్ ఈనెల 26 నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ భారతిలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం ...
నేడు అరకు లోయకు విశిష్ట అతిథుల రాక
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకు లోయను సందర్శించనుంది. ఉదయం విశాఖపట్నం నుంచి కిరండూల్ పాసింజర్ రైలులో అరకు రైల్వేస్టేషన్కి న్యాయమూర్తులు ...
పరుగులు పెడుతున్న పసిడి ధరలు
పసిడి పరుగులు పెడుతున్నాయి. సంక్రాంతి పండుగ కూడా వచ్చేసిన సరే బంగారం ససేమిరా తగ్గనంటోంది. ప్రస్తుతం దేశంలో బంగారం ధర రూ.80 వేలకు చేరుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో ముఖ్యంగా ఆభరణాల ...















