తెలుగు

పుణ్య‌క్షేత్రాల యాత్ర‌లో ప‌వ‌న్ వెంట అకీరా

పుణ్య‌క్షేత్రాల యాత్ర‌లో ప‌వ‌న్ వెంట అకీరా

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ద‌క్షిణాది రాష్ట్రాల్లోని పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకుంటున్నారు. నిన్న ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరి కేర‌ళ రాష్ట్రం కొచ్చిలో అడుగుపెట్టిన ప‌వ‌న్‌.. శ్రీ అగ‌స్త్య ...

ఎట్టకేలకు ఫాంహౌస్ వీడనున్న కేసీఆర్

ఎట్టకేలకు ఫాంహౌస్ వీడనున్న కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మరో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఎట్టకేలకు తన ఫాంహౌస్ జీవితం నుంచి బయటకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ ...

వంశీకి బెయిల్ వ‌స్తే.. రెడీగా మ‌రో రెండు కేసులు?

వంశీకి బెయిల్ వ‌స్తే.. రెడీగా మ‌రో రెండు కేసులు?

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఉద‌యం హైద‌రాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు ఆగ‌మేఘాల మీద వారి వెహికిల్స్‌లో విజ‌య‌వాడ‌కు తీసుకువ‌చ్చారు. గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీస్‌పై దాడిలో ...

టీవీకే పార్టీ 20% ఓటు బ్యాంకు ఉందా? - పీకే వ్యూహం ఏంటి?

టీవీకే పార్టీ 20% ఓటు బ్యాంకు ఉందా? – పీకే వ్యూహం ఏంటి?

త‌మిళ స్టార్ హీరో ద‌ళప‌తి విజ‌య్(Hero Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) త‌మిళ రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కొత్తగా 28 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేశారు. ...

పంత్ ప్రాణాలు కాపాడిన వ్య‌క్తి పరిస్థితి విషమం

పంత్ ప్రాణాలు కాపాడిన వ్య‌క్తి పరిస్థితి విషమం

రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ క్రికెటర్ రిషబ్ పంత్‌(Rishabh Pant) ప్రాణాలను కాపాడి హీరోగా మారిన రజత్ కుమార్‌(Rajat Kumar).. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ...

సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. పాక్ కుట్రను భగ్నం చేసిన భారత్

సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. పాక్ కుట్రను భగ్నం చేసిన భారత్

జమ్మూ కాశ్మీర్‌లోని స‌రిహ‌ద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం భారీగా కాల్పులకు తెగబడింది. ...

హైదరాబాద్‌కు మ‌రో ఘ‌న‌త‌.. మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌కు మ‌రో ఘ‌న‌త‌.. మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌ ఐటీ రంగంలో మరో ముందడుగు వేసింది. మైక్రోసాఫ్ట్‌(Microsoft) తన నూతన క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీంతో గ్రేట‌ర్ న‌గరానికి మరో గౌరవం ద‌క్కింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(CM ...

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. అంబాసిడర్‌గా ధావన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. అంబాసిడర్‌గా ధావన్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆధ్వ‌ర్యంలో త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం అంత‌ర్జాతీయ టీమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఈ టోర్నమెంట్ పాకిస్థాన్ మరియు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ...

జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్ బాబుకు సుప్రీంలో ఊరట

జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్ బాబుకు సుప్రీంలో ఊరట

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. మంచు ...

రిలయన్స్ vs కోకాకోలా.. IPLలో కొత్త పోటీ

రిలయన్స్ vs కోకాకోలా.. IPLలో కొత్త పోటీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్లేయ‌ర్స్ అండ్ ఆడియ‌న్స్ కోసం కూల్‌డింక్స్‌ విభాగంలోని స్పాన్సర్‌షిప్ హక్కులను ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) ఆధ్వర్యంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) దక్కించుకుంది. ఈ డీల్ ...