తెలుగు
సోనియాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
కాంగ్రెస్ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం పొత్తికడుపు సంబంధిత సమస్య కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రి వర్గాల ప్రకారం, సోనియా గాంధీ ...
చాక్లెట్ ఆశ చూపించి.. చిన్నారిపై అఘాయిత్యం
సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ కొనిస్తామని నమ్మించి ...
కేసీఆర్ అసెంబ్లీ గైర్హాజరుపై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ సభ్యుడు విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు ...
రంగంలోకి ఈడీ.. డైరెక్టర్ శంకర్కు బిగ్ షాక్
తమిళ స్టార్ దర్శకుడు శంకర్కు ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) బిగ్ షాకిచ్చింది. శంకర్కు చెందిన రూ. 10.11 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రోబో సినిమా కథను కాపీ కొట్టారని, దీనికి సంబంధించిన ...
సౌరవ్ గంగూలీకి తృటిలో తప్పిన ప్రమాదం!
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పెనుప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో, ఆయన ప్రయాణిస్తున్న కారుకు ముందు ...
అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా 1871 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. ఈ ఫిల్మ్ ప్రస్తుతం ...
మటన్ సూప్లో బొద్దింక.. కస్టమర్ షాక్! (వీడియో)
బర్డ్ఫ్లూ భయంతో చికెన్ ఐటమ్స్కి కొంత గ్యాప్ ఇచ్చిన ఫుడ్ లవర్స్కి మటన్ సేఫేనా అనే డౌట్ వస్తోంది. తాజా సంఘటన మాంసాహార ప్రియులను షాక్కు గురిచేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని సైనిక్పురిలో గల ...
హైడ్రా విధుల్లో డీఆర్ఎఫ్ కీలకం – రంగనాథ్
హైదరాబాద్లో హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్ఎఫ్ (DRF) బృందాల పాత్ర మరింత కీలకం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను తీర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు ...
‘మ్యూజికల్ నైట్కి కోడ్ వర్తించదా..?’ – జగన్ భద్రతపై బొత్స సంచలన వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం వైఖరిపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు పర్యటనలో ఆయన భద్రతా ఏర్పాట్లు పూర్తిగా ...















ఆ మాట తప్పు మోహనా.. ఇదిగో వాస్తవం
తిరుమల ఏడు కొండలపై నటుడు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మురళీ మోహన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఏడుకొండలపై అవాస్తవాలు ...