తెలుగు
సెంటీమీటర్ సొరంగం తవ్వలేదు కానీ మాపై విమర్శలా? – కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ...
స్కూల్లో విరిగిన మరో చెట్టు కొమ్మ.. విద్యార్థులకు గాయాలు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెల్లిగల్లు ప్రాథమిక పాఠశాలలో ప్రార్థనా సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు రోజువారీ ప్రార్థనలో పాల్గొంటుండగా, స్కూల్లోని చెట్టుకొమ్మ ఒక్కసారిగా విరిగి కింద పడింది. ఈ ఘటనలో ...
కాకినాడలో పార్శిల్ దింపుతుండగా పేలుడు.. (వీడియో)
కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్ట్స్లో సోమవారం భయంకరమైన పేలుడు సంభవించింది. స్థానిక వార్పు రోడ్డులో ఉన్న జై బాలాజీ ఎక్స్పోర్ట్స్లో బాణసంచా పార్సిల్ దింపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భారీ ...
వైఎస్సార్-చంద్రబాబుపై వెబ్ సిరీస్?
సామాజిక అంశాలే తన కథకు మూల ఆధారాలుగా మలుచుకునే ప్రముఖ దర్శకుడు దేవ కట్టా, త్వరలో ఓ వెబ్ సిరీస్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ...
మండలి లైవ్ ప్రసారాలపై ఆంక్షలు.. వారికి భయపడేనా?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లైవ్ ఫీడ్ ఓపెన్ సోర్స్ కట్ చేసింది. సెలెక్టీవ్గా కేవలం నాలుగు ఛానళ్లకు శాసనమండలి ఫీడ్ పంపుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ...
నరసరావుపేట పోలీసుల అదుపులో పోసాని
నటుడు, సినీ రచయిత పోసాని కృష్ణమురళిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై పీటీ వారెంట్ ఇచ్చారు. రాజంపేట సబ్ జైల్ నుంచి పోసానిని ...
‘ఎస్సీ వ్యక్తి డీజీపీ కాకూడదనే సస్పెన్షన్’ – ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2020 నుండి 2024 మధ్య పలుమార్లు విదేశాలకు వెళ్లి, ఆలిండియా సర్వీసు నిబంధనలను ...
భారత్ అద్భుత విజయం – సెమీస్లో ఆసీస్తో పోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన కీలక పోరులో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించి, ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. తొలుత ...
కేంద్రమంత్రి కుమార్తెకు లైంగిక వేధింపులు.. మహాశివరాత్రి జాతరలో ఘటన
దేశంలో మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకి వేధింపులు ఎదురైన ఘటన కలకలం రేపుతోంది. మహాశివరాత్రి సందర్భంగా జల్గావ్ జిల్లా ...















