తెలుగు
రాజకీయ బెదిరింపులకు అంగన్వాడీ టీచర్ బలి
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఒత్తిళ్లు మరొక అమాయక కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంకు చెందిన షేక్ ఫాతిమా బేగం (35) అనే మహిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. ఫాతిమాను ...
జడ్డూ అంటే బ్రాండ్.. పుష్ప స్టైల్లో జడేజా ఎంట్రీ
ఐపీఎల్ సందడి మొదలవుతున్న తరుణంలో టీమ్ ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరి అభిమానులను అలరించాడు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ‘పుష్ప’ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ...
కరెంట్ షాక్.. 5 యూనిట్లకు ఏకంగా రూ.945 బిల్లు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీల మోత మోగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జగన్ పేరుతో నడుపుతున్న ఫిట్నెస్ సెంటర్ (జిమ్)కు ఏకంగా ఒక కోటి 15 వేల రూపాయల కరెంట్ బిల్లు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ...
శ్రీవారి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం
భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారికి సంబంధించిన వివాదాలు ఊపందుకుంటూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, కొండపై మాంసాహారం, లడ్డూ ప్రసాద భవనంలో అగ్నిప్రమాదం మొదలుకొని ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకు ...
SLBC టన్నెల్లోకి రోబోల ఎంట్రీ..
ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ గత 18 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే, ఈరోజు ఈ ఆపరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ బృందం అధికారిక ప్రకటన ప్రకారం, మృతదేహాలను వెలికి ...
పోసాని కృష్ణమురళీకి బెయిల్ మంజూరు
సినీ నటుడు, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు ఊరటనిచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ...
బాబు సీఎం కావడానికి పవన్ కళ్యాణే కారణం.. – మంత్రి నాదెండ్ల (వీడియో)
జనసేన పార్టీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి పార్టీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగాడు అని ...
మళ్లీ పూరీ–నాగ్ ‘ సూపర్ ‘ కంబో
టాలీవుడ్లో మరో సెన్సేషనల్ కాంబినేషన్ రాబోతోందా? ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, అక్కినేని నాగార్జున కోసం ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. సినీ వర్గాల సమాచారం ప్రకారం, పూరీ చెప్పిన కథ ...
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు
శ్రీచైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాల్లో అధికారులు ఈ దాడులను చేపట్టారు. ఈ సోదాల్లో భారీ ...















