తెలుగు
చిరంజీవికి అవార్డు.. పవన్ ఎమోషనల్ ట్వీట్
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం (Lifetime Achievement Award) అందించడం గర్వించదగిన విషయం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ...
‘కిస్’ లిరికల్ సాంగ్ వచ్చేసింది
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న ‘జాక్’ సినిమాకి సంబంధించిన ‘కిస్’ లిరికల్ సాంగ్ విడుదలైంది. సింగర్స్ జావేద్ అలీ, అమల చెబోలు పాడిన కిస్ పాట ...
రానా, మంచు లక్ష్మిపై కేసు నమోదు!
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారం చుట్టూ వివాదం ముదురుతోంది. ఇప్పటికే 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, ఇప్పుడు ప్రముఖ నటులపై దృష్టి సారించారు. తాజా ...
విశాఖ స్టేడియం వద్ద ఉద్రిక్తత
విశాఖపట్టణంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు క్రికెట్ స్టేడియం నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నేతలు పెద్ద ...
విశాఖ స్టేడియం: వైఎస్సార్ పేరు తొలగింపుపై తీవ్ర విమర్శలు
విశాఖపట్నం పీఎంపాలెం వద్ద ఉన్న ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) పేరును తొలగించారు. గతంలో 2009లో, వైఎస్సార్ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా స్టేడియానికి ...
భారత్లో మొట్టమొదటి ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’.. ఎక్కడంటే..
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ ప్రాజెక్ట్ ‘ట్రంప్ వరల్డ్ సెంటర్’ నిర్మాణం పూణే నగరంలో ప్రారంభమైంది. ట్రంప్ ఆర్గనైజేషన్కు చెందిన ప్రాపర్టీ డెవలప్మెంట్ పార్ట్నర్ ట్రిబెకా డెవలపర్స్ ఈ ప్రాజెక్టును బుధవారం ...
AP Assembly : కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వ్యోమగామి సునీత విలియమ్స్కు అభినందనలు తెలియజేసింది శాసనసభ. ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. అనంతరం ...
కేటీఆర్పై నమోదైన కేసు కొట్టివేత – హైకోర్టు కీలక తీర్పు
BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సమీక్షించిన హైకోర్టు, ఇరు పక్షాల వాదనలు ...
మండలి చైర్మన్కు అవమానం.. బొత్స ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ మోషేన్రాజుపై వివక్ష చూపించారని బొత్స ...















