తెలుగు
సమంత బ్యానర్లో ఓ హర్రర్ కామెడీ హిట్
హీరోయిన్ సమంత (Samantha) నిర్మాణంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ (Horror Comedy) చిత్రం ‘శుభం’ (Shubham) శుక్రవారం థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) ...
ఏడుగురు జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా బలగాలు (BSF) చేపట్టిన కీలక ‘కౌంటర్-ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్’ (Counter-Infiltration Operation)లో ఏడుగురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. వీరంతా పాకిస్తాన్ ఉగ్రవాద ...
భారత్-పాక్ యుద్ధం.. తెలుగు జవాన్ వీర మరణం
భారత్- పాకిస్తాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ సైన్యం తరచూ కాల్పులకు తెగబడుతుండగా, భారత సైన్యం వారికి దీటుగా ...
అంధకారంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. పరీక్షలపై ప్రభావం?
ఇడుపులపాయ (Idupulapaya) ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థులు (Students) తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా PUC-1 విద్యార్థులు పరీక్షల (Exams) సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఈదురుగాలులతో ...
కుప్ప కూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు
భారత్-పాక్ సరిహద్దు (India-Pakistan border) వద్ద వాతావరణం యుద్ధమయం అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా, భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)” తరువాత పాకిస్తాన్ ...
ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ అప్డేట్
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) అభిమానులకు ఇదొక ముచ్చటైన వార్త. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ (Action Entertainer) చిత్రం గురించి ఆసక్తికరమైన అప్డేట్ ...
భారత్-పాక్ ఉద్రిక్తత: పాక్ ఆర్మీ చీఫ్ అరెస్ట్?
వైమానిక దాడులకు దిగిన పాక్ (Pakistan) కు భారత్ (India) దీటైన జవాబిచ్చింది. భారత్ పరిరక్షణ చర్యలతో పాటు ప్రతీకార దాడులు చేపట్టింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్లు ...
కేంద్రమంత్రి రామ్మోహన్కి భద్రత పెంపు
భారత్–పాకిస్థాన్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Department Minister) కింజరాపు రామ్మోహన్ నాయుడు ...
PBKS vs DC : ఆట మధ్యలోనే ఆగింది
భారత్–పాక్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025పై ప్రభావం చూపించాయి. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) vs ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య జరుగుతున్న మ్యాచ్ (Match) అర్థాంతరంగా ...















పాక్పై విజయశాంతి ట్వీట్.. నెటిజన్లు ఆగ్రహం
భారత్-పాక్ సరిహద్దుల్లో (India-Pakistan border) ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ (Congress MLC) విజయశాంతి (Vijayashanti) చేసిన ట్వీట్ (Tweet) రాజకీయంగా పెను చర్చకు దారి తీసింది. పాకిస్తాన్పై ఘాటు వ్యాఖ్యలు ...