తెలుగు

వ‌ల్ల‌భ‌నేని వంశీకి బెయిల్‌

వ‌ల్ల‌భ‌నేని వంశీకి బెయిల్‌

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత (YSRCP Leader) వల్లభనేనీ వంశీ (Vallabhaneni Vamsi) కి ఎట్ట‌కేల‌కు బెయిల్ (Bail) మంజూరు అయ్యింది. గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీస్‌పై దాడి, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌ సత్యవర్ధన్ కిడ్నాప్ ...

కేటీఆర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. - హ‌రీష్‌రావు కీల‌క వ్యాఖ్య‌

కేటీఆర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. – హ‌రీష్‌రావు కీల‌క వ్యాఖ్య‌

భార‌త్ రాష్ట్ర స‌మితి (BRS) నాయ‌క‌త్వంపై ఇటీవ‌ల కొన్ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ పూర్తి పూర్తి బాధ్య‌త‌ల‌ను ప్ర‌స్తుత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేతుల్లో పెట్ట‌బోతున్నార‌ని వార్త‌లు ఊపందుకున్నాయి. ఈ ...

ys-jagan-announces-25-lakh-aid-to-martyr-murali-naiks-family

జ‌వాన్ కుటుంబానికి వైఎస్ జ‌గ‌న్ భారీ సాయం

పాకిస్తాన్ (Pakistan) కాల్పుల్లో (Firing) వీర మ‌ర‌ణం పొందిన తెలుగు జవాన్‌ (Telugu Soldier) మురళీ నాయక్‌ (Murali Naik) కుటుంబానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ (Y. S. ...

తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఏపీకి వర్ష సూచ‌న‌

తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఏపీకి వర్ష సూచ‌న‌

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాక ముందుగానే ప్రారంభ‌మైంది. ఇప్పటికే దక్షిణ అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ ఋతుపవనాలు కేంద్రికృతమై ఉన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మూడు నుంచి నాలుగు ...

పిఠాపురంలో కులోన్మాదం.. పసికందు బలి

పిఠాపురంలో కులోన్మాదం.. పసికందు బలి

పిఠాపురంలో కులోన్మాదం పేట్రేగిపోతోంది. ఇటీవ‌ల మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ జ‌ర‌గ్గా, తాజాగా ఐదు నెల‌ల అమాయక పసికందు కులోన్మాదానికి బలైపోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ...

Operation Sindoor : 11 మంది సైనికులు మృతి - పాక్‌

Operation Sindoor : 11 మంది సైనికులు మృతి.. – పాక్‌

ప‌హ‌ల్గామ్ దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ పాకిస్థాన్‌పై గట్టిగా ప్రభావం చూపింది. మే 7న భారత రక్షణ శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా చేప‌ట్టిన మెరుపు దాడుల్లో ...

రిటైర్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ట్రెండింగ్‌లో #BoycottBCCI

రిటైర్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ట్రెండింగ్‌లో #BoycottBCCI

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ర‌న్ మెషీన్‌ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఇద్ద‌రు లెజెండ‌రీ క్రికెట‌ర్లు వారం రోజుల వ్య‌వ‌ధిలో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం అభిమానుల‌ను షాక్‌కు గురిచేసింది. ...

రోడ్డుమార్గంలో క‌ల్లితండాకు వైఎస్‌ జగన్

రోడ్డుమార్గంలో క‌ల్లితండాకు వైఎస్‌ జగన్

పాకిస్తాన్ సైన్యం జ‌రిపిన కాల్పుల్లో వీరమర‌ణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు వెళ్లనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం గోరంట్ల మండలంలోని ...

రూ.25 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

రూ.25 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

ఉన్న‌త హోదాలో ఉన్న ఇద్ద‌రు పోలీస్ ఉన్నతాధికారులు అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు చిక్కారు. నిబంధ‌న‌కు విరుద్ధంగా న‌డుపుతున్న ఓ ఆస్ప‌త్రిపై న‌మోదైన కేసులో ఏకంగా రూ.25 లంచం డిమాండ్ చేసి ఏసీబీ ...

ఐపీఎల్ పునఃప్రారంభం.. షెడ్యూల్ ప్ర‌క‌టించిన బీసీసీఐ

ఐపీఎల్ పునఃప్రారంభం.. షెడ్యూల్ ప్ర‌క‌టించిన బీసీసీఐ

క్రికెట్ అభిమానుల‌కు బీసీసీఐ తీపిక‌బురు అందించింది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 18వ సీజన్‌ మళ్లీ ప్రారంభం కానుంది. మే 17 నుంచి ...