తెలుగు
ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’..
హైదరాబాద్ నగరంలోని రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఈ కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా ...
ఏడాదికి రూ. 2000 కోట్లు, ప్రైవేట్ జెట్..
పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన ఫుట్బాల్ క్లబ్ అల్-నాస్ర్తో తన ఒప్పందాన్ని పొడిగించుకున్నాడు. మరో రెండేళ్ల పాటు అల్-నాస్ర్ క్లబ్ తరపున ఆడేందుకు రొనాల్డో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ...
పవర్ఫుల్ పాత్రలో రష్మిక మందన్నా.. కొత్త’ పోస్టర్ చూశారా?
ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉంది హీరోయిన్ రష్మిక మందన్నా. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ వంటి చిత్రాలతో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ‘కుబేర’ సినిమాతో మరో ...
‘కూటమిలో పవన్కు విలువ లేదు’.. జనసేన నేతల ఆగ్రహం
మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూటమి పార్టీల మధ్య వివాదాన్ని సృష్టించాయి. ఫ్లెక్సీల్లో ఫొటోల విషయంలో మొదలైన గొడవ రచ్చకెక్కింది. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూటమిలో ...
సంచలనం.. సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక లేఖ!
తెలంగాణ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ను ఆదివాసీ హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ములుగు జిల్లా ...
”కన్నప్ప” ట్విట్టర్ రివ్యూ.. క్లైమాక్స్లో విష్ణు అదరగొట్టాడా..?
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, మోహన్ బాబు నిర్మాణంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రం, శివభక్తుడైన ...
ఎలక్ట్రిక్ బైక్ పేలి వృద్ధురాలు మృతి.. యర్రగుంట్లలో విషాదం
పర్యావరణ హితం కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ దోహదపడతాయని చెబుతున్నానప్పటికీ.. వాటి వలన జరిగే అనర్థాలు కూడా అదే స్థాయిలో ఉన్నారు. తాజాగా కడప జిల్లాలో జరిగిన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. యర్రగుంట్ల ...
మాడి పోతున్న మామిడి రైతు.. ప్రభుత్వంపై ఆగ్రహం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. జ్యూస్ ఫ్యాక్టరీల ముందు మామిడి లోడ్లతో ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర వరుసలో నిలిచి, రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ...
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటలు
కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ మరోసారి గణనీయంగా పెరిగింది. శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురువారం దాదాపు 64,879 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో ...
మాజీ ఎమ్మెల్యేకు షాక్.. ఓటర్ లిస్ట్లో పేరు తొలగింపు
మాజీ ఎమ్మెల్యేకు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఆయన పేరును ఏకంగా ఓటర్ జాబితా నుంచి తొలగించారు. తెలంగాణలోని వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పేరు ఎన్నికల ఓటరు ...















