తెలుగు
నవంబర్ 18న సీఎంగా ప్రమాణం.. తేజస్వి యాదవ్ ప్రకటన.
బీహార్లో మహాఘట్బంధన్ (ఇండియా కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ఈనెల 14న వెలువడతాయని, ఆ తర్వాత ...
‘కాంతార’ హవా.. దేశవ్యాప్తంగా రికార్డులు క్రియేట్!
చాప్టర్ 1’ చిత్రం విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఒక సంచలనంలా మారింది. మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఊహించిన దానికంటే ఎక్కువ పాజిటివ్ టాక్ను సొంతం ...
చేవెళ్ల రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: వైఎస్ జగన్
తెలంగాణ (Telangana)లోని చేవెళ్ల (Chevella)దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో పలువురు మృత్యువాత పడడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S.Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆర్టీసీ ...
చేవెళ్లలో బస్సు ప్రమాదం.. ప్రత్యక్ష సాక్షి సంచలన విషయాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 19 ...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొక్కిరేపల్లి జాతీయ రహదారి వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రహదారిపై వేగంగా దూసుకువచ్చిన టాటా మ్యాజిక్ వాహనం ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ...
పేదరికాన్ని జయించి, ప్రపంచ కప్ వరకు.. ఆంధ్ర మహిళా క్రికెటర్
ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో కడప జిల్లాకు చెందిన యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి తన ప్రతిభతో ఒక మైలురాయిని చేరుకుంది. కడప జిల్లా, ఎర్రమల్లె అనే మారుమూల గ్రామం ...
జోగి రమేష్కు 10 రోజుల రిమాండ్.. సిట్ వాదనలపై వివాదం
నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కాగా, వీరికి పది రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ...
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ సంచలనం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ చిత్రంగా, ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మెగా ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ చిత్రంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ ...
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది దుర్మరణం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు ...















ఎన్వీ రమణ ఏడుపు ఎందుకు..? సీబీఐ మాజీ డైరెక్టర్ ప్రశ్న
రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తాజా వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీశాయి. ఇటీవల ఓ వేదికపై మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ కాలంలో ...