జాతీయ వార్తలు

ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు, పట్టపగలే ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని భయంకరమైన దాడి చేశారు. వాహనంలోని సెక్యూరిటీ సిబ్బందిపై ...

రక్తమోడుతున్న తండ్రిని ఆటోలో తీసుకెళ్లిన ఇబ్రహీం

రక్తమోడుతున్న తండ్రిని ఆటోలో తీసుకెళ్లిన ఇబ్రహీం

బాలీవుడ్‌ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దొంగ చేతిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ కుటుంబానికి భ‌యాన‌క పరిస్థితి సృష్టించాడు. తెల్లవారుజామున దొంగ తన ...

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక టాయిలెట్లు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక టాయిలెట్లు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా కోర్టు ప్రాంగణాలు, ట్రిబ్యునల్‌లలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, పురుషులు, మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్. ...

హర్యానా బీజేపీ అధ్య‌క్షుడిపై రేప్ కేసు న‌మోదు

హర్యానా బీజేపీ అధ్య‌క్షుడిపై రేప్ కేసు న‌మోదు

హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీతో పాటు గాయకుడు రాకీ మిట్టల్ (జై భగవాన్) పై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. ఢిల్లీలో నివసించే ఓ యువతి ఫిర్యాదు ఆధారంగా ...

నేడు కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభం

నేడు కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ను ఈరోజు (జనవరి 15) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిల‌వ‌నుంది. గత ...

రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి

రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి

రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న కేరళ యువకుడు టీబీ బినిల్‌ (32) మరణించడంపై కేంద్ర విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషాద ఘటనను ధృవీకరించగా, బినిల్‌ సమీప ...

మకరజ్యోతి దర్శనం.. భక్తుల హర్షం

మకరజ్యోతి దర్శనం.. భక్తుల హర్షం

శబరిమలలో మరోసారి మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో వెల‌సిన ఈ మకరజ్యోతి దేశవ్యాప్తంగా భక్తులను కట్టిపడేసింది. జ్యోతి దర్శనమైన వెంటనే అయ్యప్ప స్వామి నామస్మరణ భక్తుల నుంచి మార్మోగింది – ...

దేశంలో అత్యంత రద్దీ నగరం కోల్‌క‌తా

దేశంలో అత్యంత రద్దీ నగరం కోల్‌క‌తా

భారతదేశంలో ట్రాఫిక్ రద్దీతో విసుగు పుట్టించే నగరాల జాబితాలో కోల్‌క‌తా మొదటి స్థానంలో నిలిచింది. ఇది ట్రాఫిక్ సమస్యలతో కొట్టుమిట్టాడే బెంగళూరును అధిగమించింది. 2024 టామ్‌ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం, కోల్‌క‌తాలో 10 కిలోమీటర్ల ...

హనీరోజ్ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు

హనీరోజ్ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు

సినీ నటి హనీరోజ్‌పై లైంగిక వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ నగల వ్యాపారి బాబీ చెమ్మనూరుకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేర‌కు కోర్టు ఉత్తర్వులు వెల్ల‌డించింది. వ్యాపారవేత్త ...

పట్టాలు తప్పిన రైలు.. పండుగ పూట త‌ప్పిన‌పెను ప్రమాదం

పట్టాలు తప్పిన రైలు.. పండుగ పూట త‌ప్పిన‌పెను ప్రమాదం

సంక్రాంతి పండుగ వేళ తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున త‌మిళ‌నాడులోని విల్లుపురం రైల్వే స్టేషన్ సమీపంలో పుదుచ్చేరి నుంచి వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ...