జాతీయ వార్తలు
శ్రీతేజ్ను పరామర్శించిన సీపీ ఆనంద్.. బాలుడి ఆరోగ్యం ఎలా ఉందంటే..
హైదరాబాద్లో సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో బాలుడికి ఆక్సిజన్ సరిపోక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని ...
జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికల దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓటర్లు ప్రతి సంవత్సరం ఎన్నికలతో విసుగు చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ...
గూగుల్ ఇండియా మేనేజర్గా ప్రీతి లోబానా.. ఎవరు ఈమె?
టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా కంట్రీ నూతన మేనేజర్, వైస్ ప్రెసిడెంట్గా ప్రీతి లోబానాను నియమించింది. గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఈమె చేరారు. ...
‘జమిలి’ బిల్లు.. లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్
జమిలి బిల్లును జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కు పంపడంపై లోక్సభలో చర్చ జరిగింది. చర్చ అనంతరం సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇందులో ...
జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చర్చ
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...
మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం
మణిపూర్ రాష్ట్రంలో కుకీ-మైటీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం సమీపంలో మోర్టార్ బాంబు కనిపించడం రాష్ట్రంలో మరింత కలకలం సృష్టించింది. ...
బాబోయ్, ఇదేమి చలి.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత్తలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తరాధి నుంచి వీస్తున్న శీతల గాలులతో ఉష్ణోగ్రత్తలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. చలికి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మూడు రోజులుగా చలి తీవ్రత ...
ఆలయ ఘటనపై ఘాటుగా స్పందించిన ఇళయరాజా
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో గర్భగుడిలోకి సంగీత దిగ్గజం ఇళయరాజా ప్రవేశించేందుకు యత్నించారంటూ వచ్చిన వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై ఇళయరాజా స్వయంగా స్పందించారు. “ఇది పూర్తిగా అవాస్తవం. నా ...
పాలస్తీనాకు మద్దతుగా ప్రత్యేక బాగ్తో ప్రియాంక.. అసలు సంగతేంటి..
వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈసారి పాలస్తీనా సమస్య పట్ల తన మద్దతును విభిన్నంగా వ్యక్తం చేశారు. పార్లమెంట్కి ఆమె పాలస్తీనా పేరు రాసిన ...















