జాతీయ వార్తలు

ఉద‌య‌నిధి స్టాలిన్‌కు సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఉద‌య‌నిధి స్టాలిన్‌కు సుప్రీం కోర్టులో ఊర‌ట‌

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమ‌య్యాయి. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, సనాతన ధర్మాన్ని ...

Mona Lisa Request.. నా అకౌంట్ తిరిగి ఇచ్చేయండి ప్లీజ్‌

Mona Lisa Request.. నా అకౌంట్ తిరిగి ఇచ్చేయండి ప్లీజ్‌

ఉత్తర ప్రదేశంలోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) మహాకుంభమేళాలో ఫేమ‌స్ అయిన మోనాలిసా (Monalisa) తన అభిమానులతో భావోద్వేగంగా స్పందిస్తూ వీడియోను పంచుకున్నారు. కుంభమేళా (Kumbh Mela)లో పూసల దండ‌లు అమ్ముతూ కనిపించిన మోనాలిసా ఓవ‌ర్‌నైట్ ...

చీనాబ్ బ్రిడ్జ్‌పై వందే భారత్ రైలు ప‌రుగులు

చీనాబ్ బ్రిడ్జ్‌పై వందే భారత్ రైలు ప‌రుగులు

జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై (Chenab Rail Bridge) వందే భారత్‌ రైలు తొలిసారి ప్రయాణం చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ...

సోనూసూద్ ఫౌండేషన్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌

సోనూసూద్ ఫౌండేషన్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌

సోనూసూద్ ‘సూద్ చారిటీ ఫౌండేషన్’కు కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్సును మంజూరు చేసింది. ఈ లైసెన్స్‌తో, ఫౌండేషన్ ఇప్పుడు విదేశీ నిధులను స్వీకరించి, ఆ నిధులను సామాజిక ...

ISRO: ఇస్రో 100వ ప్రయోగానికి ముహూర్తం ఖరారు

ISRO: ఇస్రో 100వ ప్రయోగానికి ముహూర్తం ఖరారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 100వ రాకెట్ ప్రయోగం కోసం ముహూర్తాన్ని ఖరారు చేసింది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ...

పూణేలో కొత్త వైరస్ కలకలం.. పెరుగుతున్న కేసులు

పూణేలో కొత్త వైరస్ కలకలం.. పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో పూణే ప్రాంతాన్ని కొత్త వైరస్ భయం కుదిపేస్తోంది. అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ అయిన గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన ఆరు కేసులతో, మొత్తం బాధితుల ...

దుబాయ్ నుంచి కర్ణాటకకు మంకీపాక్స్

దుబాయ్ నుంచి కర్ణాటకకు మంకీపాక్స్

కర్ణాటకలో మంకీపాక్స్ (Monkeypox) కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇటీవల తిరిగివచ్చిన 40 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాడు. ఉడిపి జిల్లాలోని కర్కాలకు చెందిన ఈ వ్యక్తి గత 19 ...

బాలికపై సామూహిక హ‌త్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష

బాలికపై సామూహిక హ‌త్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష

ఛత్తీస్‌గ‌ఢ్‌లో బాలికపై సామూహిక హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలిచివేసింది. ఈ కేసులో ఛత్తీస్‌గ‌ఢ్ కోర్టు ఐదుగురికి మరణశిక్షను విధించింది, అదే విధంగా మ‌రో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచ‌ల‌న ...

మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

మ‌హారాష్ట్ర‌లో ఘోర రైలు ప్ర‌మాదం..

మహారాష్ట్రలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ట్టాల‌పై ప్ర‌యాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో అనుకోకుండా మంటలు చెలరేగాయన్న వ‌దంతులు త‌లెత్త‌డంతో భ‌యంతో ప్ర‌యాణికులు చైన్ లాగారు. మంట‌ల వ్యాప్తి అన్న పుకార్ల‌తో చైన్ లాగిన ...

ఎన్నికల హీట్.. సీఎం అతిషిపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు

ఎన్నికల హీట్.. సీఎం అతిషిపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్-బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత రమేష్ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అతిషి తల్లిదండ్రులు పార్లమెంట్‌పై ...