జాతీయ వార్తలు
జయలలిత ఆస్తులపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే కీలక నేత స్వర్గీయ జయలలిత (Jayalalitha) ఆస్తులకు సంబంధించిన కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జయలలితకు చెందిన (Jayalalitha Properties) 4 వేల ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ (Parliament)కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ...
కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. పరిహారం ప్రకటన
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు బుధవారం ప్రకటించారు. పుణ్యస్నానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో మంగళవారం ...
బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం.. 150 వెహికిల్స్ దగ్ధం
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు(Bangalore) నగరంలోని శ్రీరామపుర సమీపంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. పార్కింగ్ ప్లేస్ (Parking Place)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం పార్కింగ్ ...
సెంచరీ కొట్టిన ఇస్రో.. GSLV-F15 ప్రయోగం ఘనవిజయం
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చేపట్టిన GSLV-F15 రాకెట్ ప్రయోగం (Satellite Launch) విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్ను కక్ష్యలోకి ...
కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మంది మృతి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు సంగమం వద్దకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, భక్తుల అధిక సంఖ్యతో ...
వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. – ఖర్గే
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు 400 సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిజానికి ...















