జాతీయ వార్తలు

ఏడాదిలోనే కొత్త ఎలక్ట్రానిక్ టోల్ – గడ్కరీ సంచలన ప్రకటన

ఏడాదిలోనే కొత్త ఎలక్ట్రానిక్ టోల్ – గడ్కరీ సంచలన ప్రకటన

దేశంలో టోల్ వసూలు (Toll Collection) విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) లోక్‌సభ (Lok Sabha)లో ప్రకటించారు. ఇప్పటికే పదివైపులా ప్రయోగాత్మకంగా అమలు చేసిన ...

పుతిన్ పర్యటనకు ముందే భారత్‌కు రష్యా మెగా గిఫ్ట్!

పుతిన్ పర్యటనకు ముందే భారత్‌కు రష్యా మెగా గిఫ్ట్!

రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో డిసెంబర్ 4 మరియు 5 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో, రష్యా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డూమా కీలకమైన సైనిక ఒప్పందం రెసిప్రొకల్ ...

కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదానికి తెర పడిందా?

క‌ర్ణాట‌క సీఎంగా డీకే శివ‌కుమార్‌..?

కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ముఖ్యమంత్రి (Chief Minister) సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) డి.కె.శివకుమార్ (D.K. Shivakumar) మధ్య కొంతకాలంగా నడుస్తున్న ‘పవర్ షేరింగ్’ ...

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. హాట్‌హాట్‌గా రాజకీయ వేడి!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. హాట్‌హాట్‌గా రాజకీయ వేడి!

నేటి నుంచి పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు మొదలుకానున్నాయి. గత వర్షాకాల సమావేశాల (Monsoon Session) మాదిరిగానే, ఈ శీతాకాల సమావేశాలు (Winter ...

ఢిల్లీకి డీకే శివకుమార్.. కర్ణాటక సీఎం మార్పుపై క్లారిటీ వచ్చేనా?

ఢిల్లీకి డీకే శివకుమార్.. కర్ణాటక సీఎం మార్పుపై క్లారిటీ వచ్చేనా?

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై ఢిల్లీలో హైకమాండ్‌తో సిద్ధరామయ్య మరియు డీకే.శివకుమార్ వర్గాలు ...

శబరిమల భక్తుల కోసం విమానాల్లో ప్రత్యేక సౌకర్యం - కేంద్ర‌మంత్రి

శబరిమల భక్తుల కోసం విమానాల్లో ప్రత్యేక సౌకర్యం – కేంద్ర‌మంత్రి

శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల యాత్ర సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ...

10 రాష్ట్రాల్లో ఈడీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం!

10 రాష్ట్రాల్లో ఈడీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం!

దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు ప్రారంభమయ్యాయి. వైద్య కళాశాలల అనుమతుల వ్యవహారంలో లంచాలు, గోప్య సమాచారం లీక్ అయిన కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, ...

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 41 విమానాలు ఆలస్యం ఎందుకంటే?

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 41 విమానాలు ఆలస్యం ఎందుకంటే?

కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లోని కెంపేగౌడ (Kempegowda) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport)లో ఈ ఉదయం దట్టంగా కమ్ముకున్న పొగమంచు (Fog) కారణంగా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు ...

మెట్రో, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మెట్రో, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్‌పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం (Central Cabinet Meeting)లో దేశ వ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure) మరియు హైటెక్ (Hi-Tech) తయారీ ...

అయోధ్యలో ప్రధాని మోడీ ధ్వజారోహణం

అయోధ్యలో ప్రధాని మోడీ ధ్వజారోహణం

ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple)పై చారిత్రక కాషాయ జెండా (Saffron Flag)ను ఆవిష్కరించారు (‘ధ్వజ్ ఆరోహణ్’) (Dhwaj Arohan). అనంతరం చేసిన ...