జాతీయ వార్తలు
అవును.. పాక్ ఇంటెలిజెన్స్ను కలిశా – జ్యోతి మల్హోత్రా
ఎన్ఐఏ (NIA) దర్యాప్తులో యూట్యూబర్ (YouTuber) జ్యోతి మల్హోత్రాకు (Jyoti Malhotra) సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ (Pakistan) తో తనకు సంబంధాలు ఉన్నట్లుగా యూట్యూబర్ అంగీకరించింది. ఎన్ఐఏ విచారణలో పాక్ ...
ముంచుకొస్తున్న ముప్పు.. పెరుగుతున్నకరోనా కేసులు
భారతదేశంలో (India) కరోనా కేసులు (Corona Cases) మళ్లీ కలవరపెడుతున్నాయి. రోజు రోజుకీ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Central Ministry of Health) వివరాల ప్రకారం, ...
నటి శిల్పా శిరోద్కర్కు కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి (Corona Pandemic) మళ్లీ విజృంభిస్తోంది. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో వేలల్లో కేసులు వ్యాపిస్తుండగా, బాలీవుడ్ నటి (Bollywood Actress) షాకింగ్ న్యూస్ చెప్పారు. నటి శిల్పా శిరోద్కర్ (Actress ...
మళ్లీ తెరపైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. 1998లో జోధ్పూర్లోని కంకాణీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో బాలీవుడ్ ప్రముఖులైన సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, ...
వాంఖడేలో రోహిత్ స్టాండ్.. కన్నీరుపెట్టుకున్న రితిక
ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గౌరవార్థం ఏర్పాటు చేసిన ‘రోహిత్ శర్మ స్టాండ్’ ప్రారంభోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఇది రోహిత్ శర్మ కెరీర్లో ...
పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నిరాకరణ
పాకిస్తాన్ (Pakistan) ఉగ్రవాద దాడుల (Terrorist Attacks) నేపథ్యంలో పహల్గాం దాడి (Pahalgam Attack) మరియు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై చర్చ కోసం ప్రతిపక్షాలు (Opposition Parties) పార్లమెంటు ప్రత్యేక సమావేశం ...
నష్టాల్లో స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మే 15, 2025) ట్రేడింగ్ ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు క్షీణించి 81,134 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 24,611 వద్ద ...















